గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2024, గురువారం

డా.D.V.G.A.సోమయాజులు గారికి అఖిలభారతీయబ్రాహ్మణ మహా సంఘం ఆంధ్రప్రదేశ్ వారు వేదవిజ్ఞానభాస్కర అనేబిరుదుతో సత్కరించారు.

 జైశ్రీరామ్.

ప్రముఖసంస్కృతాంధ్రపండితులు, జ్యోతిశ్శాస్త్రపారంగతులు డా.D.V.G.A.సోమయాజులు గారికి  అఖిలభారతీయబ్రాహ్మణ మహా సంఘం ఆంధ్రప్రదేశ్ వారు కడపసమీపమునగల గండి క్షేత్రంలో వేదవిజ్ఞానభాస్కర అనేబిరుదుతో సత్కరించుట ముదావహము.

డా.సోమయాజులు గారు సంస్కృతాంధ్రోపన్యాసకులుగా పనిచేసిమంచి కీర్తిగడించారు. వేదవిజ్ఞానసంపన్నులయిన వీరికి ఈ బిరుదు నొసగుట సముచితముగనొప్పియున్నది. డా.సోమయాజులు గారికి ఆంధ్రాంఋతం అభినందనలు తెలియఁజేస్తోందె.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.