గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఏప్రిల్ 2026, శనివారం

సుందరకాండ. అథ అష్టషష్టితమస్సర్గః||

0 comments

జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ అష్టషష్టితమస్సర్గః||

శ్లో|| అథాహ ముత్తరం దేవ్యా పునరుక్తః ససంభ్రమః|
తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాదనుమాన్యవై||1||

స|| నరవ్యాఘ్ర ! తవ స్నేహాత్ సౌహార్దాత్ ససంభ్రమః దేవ్యాః అనుమాన్య దేవ్యా ఉత్తరం పునః ఉక్తః ||

తా|| ' ఓ పురుషులలో పులి వంటి వాడా! నీ పై ప్రేమానురాగములతో బయలుదేరుతున్ననాతో సీతా దేవి తన మాటలు మళ్ళీ చెప్పెను'.

శ్లో|| ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా|
యథా మామాప్నుయాత్ శీఘ్రం హత్వా రావణమాహవే||2||

స|| శీఘ్రం రావణం హత్వా యథామాం అప్నుయాత్ ( తథైవ) రామః దాశరథిః త్వయా బహువిధం వాచ్యః |

తా|| '( ఓ హనుమా!) శీఘ్రముగా రావణుని హతమార్చి ఏ విధముగా నన్ను పొందునో ఆ విధమును దాశరథి కి బహువిధములుగా చెప్పుము'.

శ్లో|| యది వా మన్యసే వీర వసైకాఽహ మరిందమ|
కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతః శ్వోగమిష్యసి||3||
మమచాల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వీర్యవాన్|
అస్య శోకవిపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణమ్||4||
గతే హిత్వయి విక్రాంతే పునరాగమనాయవై|
ప్రాణానామపి సందేహో మమస్యాన్నాత్ర సంశయః||5||
తవాదర్శనజ శ్శోకో భూయో మాం పరితాపయేత్|
దుఃఖాద్దుఃఖ పరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీమ్||6||

స|| అరిందమ ! వీర ! యది మన్యసే (తది) కస్మింస్విత్ ఏకాహం సంవృతే ప్రదేశే విశ్రాన్తః శ్వః (త్వం) గమిష్యసి ||తవ సాన్నిధ్యాత్ మమ చ అల్పభాగ్యాయాః అస్య శోకవిపాకస్య ముహూర్తం విమోక్షణం స్యాత్||విక్రాంతే త్వయి గతే పునరాగమనాయ వై మమ ప్రాణానాం అపి సందేహాః స్యాత్ | అత్ర న శంసయః || దుఃఖాత్ దుఃఖభాగినీం దుర్గతాం మాం తవ అదర్శనజః శోకం భూయః మాం పరితాపయేత్||

తా|| "ఓ అరిందమ! వీరుడా ! అది తగును అనుకొనినట్లయితే, ఒక నిరాటంకమైనచోట విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము. నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు ఈ శోకసముద్రమునుంచి ఒక క్షణము విముక్తి కలిగినది. ఓ విక్రాంతుడా నీవు వెళ్ళిన పిమ్మటమళ్ళీ వచ్చువరకు నాప్రాణములు ఉండునో లేదో సందేహమే. దానిలో ఏమీ సంశయము లేదు. దుఃఖములో వున్నఈ దురదృష్ఠవంతురాలగు నాకు నీవు కనపడక మళ్ళీ శోకము కలుగును."

శ్లో|| అయం చ వీర సందేహః తిష్ఠతీవ మమాగ్రతః|
సుమహాంస్త్వత్ సహాయేషు హర్యృక్షేషు హరీశ్వర||7||
కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిమ్|
తాని హర్యృక్షసైన్యాని తౌ వా నరవరాత్మజౌ||8||
త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే|
శక్తిః స్యాద్వైనతేయస్య తవ వా మారుతస్య వా||9||

స|| వీర హరీశ్వర త్వత్ సుమహాన్ సహాయేషు హర్యక్షేషు అయం సందేహః చ మమ అగ్రతః తిష్ఠతి||దుష్పారం మహోదధిం తాని హర్యక్ష సైన్యాని కథం ను తరిష్యంతి ఖలు ||అస్య సాగరస్య లంఘనే భూతానాం త్రయాణాం ఏవ శక్తిః స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా||

తా|| "ఓ వీరుడా ! వానరేశ్వరుడా ! నీకు గల మహా సమర్థకుల మీదా నాకు ఈ సందేహము కలదు. దుష్కరమైన ఈ మహోదధిని ఆ వానరసైన్యములు ఎలా దాటెదరు? ఆ సాఘర లంఘనము నకు తగిన శక్తి భూతములలో ముగ్గురికే కలదు. వారు వైనతేయుడు, మారుతీ మరియు నీవు మాత్రమే.

శ్లో|| తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే|
కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాం వర||10||
కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే|
పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః||11||

స|| వీర ! కార్యవిదాం వర ! తత్ ఏవం దురతిక్రమే కార్యనిర్యోగే కిం సమాధానం పశ్యసి బ్రూహి| పరవీరజ అస్య కార్యస్య పరిసాధనే త్వం ఏక ఏవ పర్యాప్తః కామమ్ | తే ఫలోదయః యశస్యః ( భవేత్)

తా|| "ఓ వీరుడా ! కార్యము సాధించువారిలో శ్రేష్ఠుడా !అలాంటి ఈ దుష్కరమైన కార్యము సాధించుటకు సమాధానము కనపడు చున్నదా చెప్పుము. శత్రువులను క్షితించువాడా ! ఈ కార్యము సాధించుటకు నీవొక్కడివే తగినవాడివి. నీవు ఈ కార్యము సాధించినచో యశస్సు పొందెదవు."

శ్లో|| బలైః సమగ్రైర్యది మాం హత్వా రావణమాహవే|
విజయీ స్వాం పురీం రామో నయేత్ తస్యాద్యశస్కరమ్||12||
యథాఽహం తస్య వీరస్య వనాదుపథినా హృతా|
రక్షసా తద్భయా దేవ తథా నార్హతి రాఘవః||13||
బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః|
మాం నయేద్యది కాకుత్‍స్థః తత్ తస్య సదృశం భవేత్||14||

స|| రామః రావణం సమగ్రైః బలైః ఆహవే హాత్వా విజయీ స్వాం పురీం (మాం) నయేత్ యది తత్ యశస్కరం స్యాత్ ||అహం రక్షసా వీరస్య ఉపాధినా యథా హృతా తథా తత్ భయాదేవ రాఘవః న అర్హతి|| పరబలార్దనః కాకుత్‍స్థః లంకాం శరైః సంకులం కృత్వా మామ్ నయేత్ యది తత్ తస్య సదృశం భవేత్||

తా|| "ఆ రాముడు రావణుని రావణుని సమస్త బలములతో యుద్ధములో జయించి తనపురమునకు నన్ను తీసుకొనిపోయినచో అది ఆయనకు యశస్కరము గా వుండును. నేను రాక్షసవీరుని చే ఏవిధముగా అపహరింపబడితినో ఆ విధముగా రహస్యముగా రాఘవుడు తీసుకొనిపోవుట తగదు. శత్రువులను మర్దించు కాకుత్‍స్థుడు లంకానగరమును తన శరములతో సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగును".

శ్లో|| తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః|
భవత్యాహవశూరస్య తథా త్వముపపాదయ||15||

స|| తత్ మహాత్మనః ఆహవశూరస్య తస్య అనురూపం విక్రాన్తం యథా భవేత్ తథైవ త్వం ఉపపాదయ||

తా|| "ఆ మహాత్ముడు యుద్దవీరుని యొక్క శక్తి కి అనుగుణముగా ఏది తగునో అది నీవు ప్రతిపాదించుము".

శ్లో|| తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతుసంహితమ్|
నిశమ్యాహం తతశ్శేషం వాక్య ముత్తరమబ్రువన్||16||
దేవీ హర్యృక్ష సైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః|
సుగ్రీవః సత్త్వసంపన్నః తవార్థే కృత నిశ్చయః||17||

స|| తతః అర్థోపహితం ప్రశ్రితం హేతుసంహితం వాక్యం నిశమ్య అహం శేషం ఉత్తరం అబ్రువన్ ||దేవీ హర్యక్షుసైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః సత్త్వ సంపన్నః తవ అర్థే కృతనిశ్ఛయః||

తా|| "ఆ అర్థసహితమైన హేతువులతో కూడిన వాక్యములను విని నేను ఈ విధముగా మాట్లాడితిని. 'ఓ దేవీ వానర సైన్యములకు అధిపతి , ఆకాశములో ఎగురువారిలో శ్రేష్ఠుడు, సత్వ సంపన్నుడు అగు సుగ్రీవుడు నిన్ను రక్షించుటకు కృత నిశ్చయుడై ఉన్నాడు"

శ్లో|| తస్య విక్రమసంపన్నాః సత్త్వవంతో మహాబలాః|
మనః సంకల్పసంపాతా నిదేశే హరయః స్థితాః||18||
యేషాం నోపరినాధస్తాన్ నతిర్యక్ సజ్జతే గతిః|
న చ కర్మసు సీదంతి మహత్స్వమిత తేజసః||19||

స|| విక్రమసంపన్నాః సత్త్వవన్తః మహాబలాః మనః సంకల్ప సంపాతాః తస్య నిదేశే స్థితాః||యేషాం గతిః ఉపరి న సజ్జతే| అధస్తాత్ న| తిర్యక్ న | అమిత తేజసః మహత్ సు కర్మసు న సీదన్తి||

తా|| "అమితమైన పరాక్రమము కలవారు, వీరులు మనోనిశ్చయము కలవారు ఆయన పాలనలో ఉన్నారు. వారు పైకి ఎగరకలరు. క్రిందకి పోగలరు. వారు ఏదిశలొనైన పోగలరు. వారు ఎట్టి కార్యమైన సాధించ కల శక్తి కలవారు".

శ్లో|| అసకృత్తైర్మహాభాగైః వానరైర్బలదర్పితైః|
ప్రదక్షిణీకృతా భూమి ర్వాయుమార్గానుసారిభిః||20||
మద్విశిష్ఠాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః|
మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ||21||

స|| మహాభాగైః బలదర్పితైః వాయుమార్గానుసారిభిః తైః వానరైః భూమిః ప్రదక్షిణీ కృతా||సుగ్రీవ సన్నిధౌ తత్ర మత్ విశిష్ఠాశ్చ తుల్యాశ్చ సంతి | మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి||

తా|| "ఆ మహాభాగులు బలదర్పము కలవారు వారు వాయుమార్గములో భూమి ని ప్రదక్షణము చేయగలవారు. సుగ్రీవుని సన్నిధిలో నాకన్నా విశిష్ఠులు, నాతో సమానులు ఉన్నారు. కాని నాకన్నా తక్కువ వారు లేరు".

శ్లో|| అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః|
నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః||22||
తదలం పరిపాతేన దేవి మన్యుర్వ్యపైతు తే|
ఏకోత్పాతేన వై లంకా మేష్యంతి హరియూథపాః||23||

స|| అహం తావత్ ఇహ అనుప్రాప్తః| మహబలాః తే కిం పునః | ప్రకృష్టాః న ప్రేత్యన్తే హి | ఇతరే జనాః ప్రేత్యన్తే హి|| దేవీ తత్ పరితాపేన అలం | తే శోకః వ్యపైతు| తే హరియూథపాః ఏకోత్పాతేన లంకాం ఏష్యంతి||

తా|| "నేనే ఇక్కడి కి రాగలిగితిని. మహాబలురైన వారి సంగతి చెప్ప నేల. మహాబలవంతులను ఇట్టి కార్యమునకు పంపరు. ఇతర జనులనే పంపెదరు. ఓ దేవీ ఆ విషయము గురించి చింతించ వద్దు. నీ శోకము చాలును. ఆ వానర యోధులు ఒక్క గంతులో ఇచటికి చేరెదరు".

శ్లో|| మమపృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యావివోదితౌ|
త్వత్సకాశం మహాభాగే నృశింహవాగమిష్యతః||24||
అరిఘ్నం సింహసంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం|
లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితమ్||25||

స|| మహాభాగే నృసింహౌ తౌ చ మమ పృష్ఠగతౌ ఉదితౌ చన్ద్రసూర్యావివ త్వత్ సకాశం ఆగమిష్యతః||లంకాద్వారం ఉపస్థితం అరిఘ్నం సింహసంకాశం తం రాఘవం ధనుష్పాణిం లక్ష్మణం చ క్షిప్రం ద్రక్ష్యసి||

తా|| "ఓ పూజ్యురాలా ! నరసింహులగు రామలక్ష్మణులు ఇద్దరూ నా పృష్ఠము మీద కూర్చుని ఉదయించిన చంద్ర సూర్యులవలె త్వరలో ఇచటికి వచ్చెదరు. లంకాద్వారము దగ్గర ధనస్సు చేతిలో పట్టుకొని నిలబడిన సింహస్వరూపులైన రాముని లక్ష్మణుని త్వరలో చూచెదవు".

శ్లో|| నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూలవిక్రమాన్|
వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్||26||
శైలాంబుదనికాశానాం లంకామలయసానుషు|
నర్దతాం కపిముఖ్యానాం అచిరాచ్ఛ్రోష్యసి స్వనమ్||27||
నివృత్త వనవాసం చ త్వయా సార్థ మరిందమం|
అభిషిక్త మయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్||28||

స|| నఖదంష్ట్రాయుధాన్ సింహశార్దూలవిక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ సంగతాన్ క్షిప్రం ద్రక్ష్యసి||శైలామ్బుదనికాశానామ్ లంకామలయమానుషు నర్దతాం కపిముఖ్యానాం స్వనం అచిరాత్ శ్రోష్యసి||నివృత్తవనవాసం అరిన్దమం అయోధ్యాయామ్ త్వయా సార్థం అభిషిక్తం రాఘవం క్షిప్రం ద్రక్ష్యసి||

తా|| "నఖములు దంతములు ఆయుధములుగా గల, సింహ శార్దులములతో సమానమైన పరాక్రమము గల, వానరులను వానరేంద్రులను త్వరలో చూచెదవు. లంకా మలయ పర్వతములపై తిరుగుచున్నకొండలతో మేఘములతో సమానులైన వానరులను నీవు త్వరలో చూచెదవు. వనవాసమునుంచి తిరిగివచ్చిన శత్రుమర్దనుడు, అయోధ్యలో అభిషిక్తుడైన రాఘవుని నీవు త్వరలో చూచెదవు".

శ్లో|| తతో మయావాగ్బిరదీనభాషిణా
శివాభిరిష్టాభిరభిప్రసాదితా|
జగామ శాంతిం మమమైథిలాత్మజా
తవాపి శోకేన తదాఽభిపీడితా||29||

స|| తతః తవ శోకేనాపి తదా అభిపీడితా మైథిలాత్మజా మయా అదీనభాషిణా శివాభిః ఇష్టభిః మమ వాగ్భిః అభిప్రసాదితా శాంతిం జగామ||

తా|| "అప్పుడు నీ శోకముతో పీడించబడి దుఃఖములో నున్న మిథిలాకుమారి నా సంప్రీతికరమైన శుభకరమైన సముచితమైన మాటలతో ఊరడిల్లి శాంతిని పొందెను"

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టషష్టితమస్సర్గః||
శ్రీసుందరకాండః సమాప్తః||
హరి ఓమ్ తత సత్||
సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు||

ఆ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఎనిమిదవ సర్గ సమాప్తము

|| ఓమ్ తత్ సత్||

జైహింద్. 

సుందరకాండ. అథ సప్తషష్టితమస్సర్గః||

0 comments

జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ సప్తషష్టితమస్సర్గః||

ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా|
సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే||1||

స|| మహాత్మనా రాఘవేణ ఏవం ఉక్తః తు హనుమాన్ సీతాయా భాషితం సర్వం న్యవేదయత||

ఇదముక్తవతీ దేవీ జానకీ పురుషర్షభ|
పూర్వవృత్త మభిజ్ఞానం చిత్రకూటే యథాతథమ్||2||

స|| పురుషర్షభ దేవీ జానకీ చిత్రకూటే పూర్వ వృత్తం అభిజ్ఞానం ఇదం ఉక్తవతీ యథా తథమ్||

సుఖసుప్తా త్వయా సార్థం జానకీ పూర్వముత్థితా|
వాయసః సహసోత్పత్య విదదార స్తనాంతరే||3||
పర్యాయేణ చ సుప్తత్వం దేవ్యంకే భరతాగ్రజ|
పునశ్చ కిల పక్షీ స దేవ్యా జనయతి వ్యథామ్||4||
పునః పునరుపాగమ్య విదదార భృశం కిల|
తతస్త్వం బోధితస్తస్యాః శోణితేన సముత్‍క్షితః||5||

స|| త్వయా సార్థం సుఖసుప్తా జానకీ పూర్వం ఉత్థితా వాయసః సహసా ఉత్పత్య స్తనాంతరే విదదార||భరతాగ్రజ త్వం పర్యాయేణ దేవ్యంకే సుప్తః సః పక్షీ పునశ్చ దేవ్యాః వ్యథామ్ జనయతి కిల ||పునః పునః ఉపాగమ్య భృశం విదదార కిల | తతః త్వం తస్యాః శోణితేన సముక్షితః బోధితః కిల||

వాయసేవ చ తే నైవ సతతం బాధ్యమానయా|
బోధితః కిల దేవ్యా త్వం సుఖసుప్తః పరంతప||6||
తాం తు దృష్ట్వా మహాబాహో దారితాం చ స్తనాంతరమ్|
అశీ విష ఇవ క్రుద్ధో నిశ్వసన్ అభ్యభాషథాః||7||
నఖాగ్రైః కేన తే భీరు దారితం తు స్తనాంతరమ్|
కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా||8||

స|| పరన్తప తేన వాయసేనైవ సతతం బాధ్యమానయా దేవ్యా సుఖసుప్తః త్వం బోధితః కిల||మహాబాహో స్తనాన్తరే దారితామ్ తామ్ దృష్ట్వా కృద్ధః ఆశీవిషైవ నిఃశ్వసన్ అభ్యభాషథాః||భీరు తే స్తనాంతరం కేన నఖాగ్రైః దారితం| సరోషేన పంచవక్త్రేణ భోగినా కః క్రీడతి||

నిరీక్షమాణః సహసా వాయసం సమవైక్షథాః|
నఖైః సరుధిరైః తీక్ష్‍ణైః తామేవాభిముఖం స్థితమ్||9||
సుతః కిల స శక్రస్య వాయసః పతతాం వరః|
ధరాంతరచరశ్శీఘ్రం పవనస్య గతౌ సమః||10||

స|| నిరీక్షమాణః సరుధిరైః తీక్షణైః నఖైః తామేవ అభిముఖం వాయసం సహసా సమవైక్షత||పతతామ్ వరః సః వాయసః శక్రస్య పుత్రః| ధరాంతరచరశ్శీఘ్రం కిల | శీఘ్రం గతౌ పవనస్య సమః||

తతస్తస్మిన్ మహాబాహో కోప సంవర్తితేక్షణః|
వాయసే త్వం కృథాః క్రూరాం మతిం మతిమతాంవర||11||
సదర్భం సంస్తరాద్గృహ్య బ్రహ్మాస్త్రేణ హ్యయోజయః|
ప్రదీప్త ఇవ కాలాగ్నిః జజ్వాలాభిముఖః ఖగమ్||12||
క్షిప్తవాం స్త్వం ప్రదీప్తం హి దర్భం తం వాయసం ప్రతి |
తతస్తు వాయసం దీప్తః సదర్భోఽనుజగామ హ||13||

స|| మహాబాహో మతిమతాం వర కోపసంవర్తితేక్షణః తతః తస్మిన్ వాయసే క్రూరాం మతిం కృథాః||సః సంస్తరాత్ దర్భం గృహ్య బ్రాహ్మేణ అస్త్రేణ యోజయత్| సః దీప్తః కాలాగ్నిః ఇవ ద్వైజం అభిముఖః జజ్వాల||త్వం ప్రదీప్తం తం దర్భం వాయసం ప్రతి క్షిప్తవాన్ | తతః స దర్భః దీప్తః వాయసం ప్రతి అనుజగామ హ||


స పిత్రా చ పరిత్యక్తైః సురైశ్చ సమహర్షిభిః|
త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్ఛతి||14||
పునరేవాగతస్త్రస్తః త్వత్సకాశ మరిందమ|
స తం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతమ్||15||
వధార్హమపి కాకుత్‍స్థ కృపయా పర్యపాలయః|

స|| సః పిత్రా సమహర్షిభిః సురైశ్చ పరిత్యక్తః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం న అధిగచ్ఛతి|| అరిన్దమ త్రస్తః పునరేవ త్వత్ సకాశం ఆగతః శరణ్యః |సః కాకుత్‍స్థః శరణాగతం భూమౌ నిపతితాం తం వధార్హం అపి కృపయా పర్యపాలయః||

మోఘమస్త్రం న శక్యం తు కర్తు మిత్యేవ రాఘవ||16||
భవాంస్తస్యాక్షి కాకస్య హినస్తిస్మ స దక్షిణమ్|
రామం త్వాం స నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ||17||
విసృష్టస్తు తదా కాకః ప్రతిపేదే స్వమాలయమ్|

స|| రాఘవ అస్త్రం మోఘం కర్తుం న శక్యం ఇత్యేవ భవాన్ తస్య కాకస్య దక్షిణం అక్షి హినస్తి స్మ||రామ తదా సః కాకః విసృష్టః త్వామ్ రాజ్ఞే దశరథాయ చ నమస్కృత్య స్వం ఆలయం ప్రతిపేదే||

ఏవమస్త్ర విదాం శ్రేష్ఠః సత్త్వవాన్ శీలవానపి||18||
కిమర్థమస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః|
న నాగా నాపి గంధర్వా నా సురా న మరుద్గణాః||19||
న చ సర్వే రణే శక్తా రామం ప్రతి సమాసితుమ్|

స|| శీలవాన్ అపి రాఘవ ఏవం అస్త్రవిదామ్ శ్రేష్ఠః సత్యవాన్ బలవాన్ అపి రక్షస్సు అస్త్రం కిమర్థం న యోజయతి||రణే రామం ప్రతి సమాసితుం నాగాః న సురాః న మరుద్గణాః న గంధర్వాః న ||

తస్య వీర్యవతః కశ్చిత్ యద్యస్తి మయి సంభ్రమః||20||
క్షిప్రం సునుశితైర్బాణైః హన్యతాం యుధిరావణః|
భ్రాతు రాదేశ మాజ్ఞాయ లక్ష్మణో వా పరంతపః||21||
స కిమర్థం నరవరో న మాం రక్షతి రాఘవః|

స|| వీర్యవతః తస్య మయి సంభ్రమః అస్తి యది సునిశితైః బాణైః రావణః క్షిప్రం యుధి హన్యతామ్||పరన్తపః నరవరః రాఘవః వా భ్రాతుః ఆదేశం ఆజ్ఞాయ మాం కిమర్థమ్ న రక్షతి||

శక్తౌతౌ పురుషవ్యాఘ్రౌ వాయ్వగ్నిసమతేజసౌ||22||
సురాణామపి దుర్దర్షౌ కిమర్థం మాముపేక్షతః|
మమైవ దుష్కృతం కించిన్మహదస్తి న సంశయః||23||
సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ|

స|| వాయ్వగ్ని సమతేజసః శక్తౌ పురుషవ్యాఘ్రౌ తౌ సురాణాం దుర్ధర్షౌ యది అపి మామ్ కిమర్థం ఉపేక్షతః||మమైవ మహత్ కించిత్ దుష్కృతం అస్తి| సంశయః న| యత్ సమర్థావపి పరన్తపౌ తౌ మామ్ న అవేక్షేతే||

వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్||24||
పునరప్యహ మార్యాం తా మిదం వచనమబ్రువమ్|
త్వచ్ఛోకవిముఖో రామో దేవి సత్యేన తే శపే||25||
రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే|

స|| కరుణామ్ సాశ్రుభాషితమ్ వైదేహ్యాః వచనమ్ శ్రుత్వా అహం పునరపి తాం ఆర్యాం ఇదం వచనం అబ్రవమ్||దేవి రామః త్వత్ శోకవిముఖః సత్యేన తే శపే | రామే దుఃఖాభిపన్నే లక్ష్మణః పరితప్యతే||

కథంచిత్ భవతీ దృష్టా న కాలః పరిశోచితుమ్||26||
అస్మిన్ముహూర్తే దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని|
తావుభౌ నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ||27||
త్వదర్శనకృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః|
హత్వా చ సమరే రౌద్రం రావణం సహబాంధవమ్||28||
రాఘవస్త్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం|

స|| భామినీ కథంచిత్ భవతీ దృష్టా| పరిదేవితుమ్ కాలః న | ఇమమ్ ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి||నరశార్దూలౌ అనిన్దితౌ మహాబలౌ త్వత్ దర్శన కృతోత్సాహౌ ఉభౌ తౌ రాజపుత్రౌ లంకాం భస్మీకరిష్యతః||వరారోహే రాఘవః రౌద్రం సహబాంధవం రావణం సమరే హత్వ చ త్వాం స్వాం పురీమ్ నయతే ధృవమ్||

యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే||29||
ప్రీతిసంజననం తస్య ప్రదాతుం త్వ మిహార్హసి|
సాభివీక్ష్య దిశః సర్వా వేణ్యుద్గ్రథన ముత్తమమ్||30||
ముక్తావస్త్రాద్దదౌ మహ్యం మణిమేతం మహాబల|

స||అనిందితే రామః యత్ విజానీయాత్ తస్య ప్రీతి సంజననం అభిజ్ఞానం ఇహ దాతుం త్వం అర్హసి|| మహాబల సా సర్వాః దిశః అభివీక్ష్య వేణ్యుద్‍గ్రథితం ఉత్తమం ఏతం మణిం మహ్యం దదౌ||

ప్రతిగృహ్య మణిం దివ్యం తవ హేతో రఘూద్వహ||31||
శిరసా తాం ప్రణమ్యార్యాం అహమాగమనే త్వరే|

స||రఘూద్వహ దివ్యం మణిం తవ హేతోః ప్రతిగృహ్య ఆర్యాం తాం శిరసా ప్రణమ్య అహం ఆగమనే త్వరే||

గమనే చ కృతోత్సాహం అవేక్ష్య వరవర్ణినీ||32||
వివర్థమానం చ హి మామువాచ జనకాత్మజా|
అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పసందిగ్ధభాషిణీ||33||
మమోత్పతనసంభ్రాన్తా శోకవేగసమాహతా|

స|| వరవర్ణినీ జనకాత్మజా గమనే కృతోత్సాహం వివర్ధమానం చ మాం ఆవేక్ష్య ఉవాచ||అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పసందిగ్ధభాషిణీ మమ ఉత్పతనసంభ్రాతా శోకవేగ సమాహతా||

హనుమన్ సింహసంకాశా వుభౌ తౌ రామలక్ష్మణౌ||34||
సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయమ్|
యథా చ స మహాబాహుః మాం తారయతి రాఘవః|
అస్మాదుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి||35||

స|| హనుమాన్ సింహసంకాశౌ తౌ రామలక్ష్మణౌ ఉభౌ సహామాత్యం సుగ్రీవం చ సర్వాన్ అనామయమ్ బ్రూయాః || మహాబాహుః సః రాఘవః అస్మాత్ దుఃఖామ్బుసంరోధాత్ యథా తారయతి త్వం సమాధాతుమ్ అర్హసి||

ఇమం చ తీవ్రం మమ శోకవేగం
రక్షోభిరేభిః పరిభర్త్సనం చ|
బ్రూయాస్తు రామస్య గతస్సమీపమ్
శివశ్చ తేఽధ్వాస్తు హరిప్రవీర||36||

స|| హరిప్రవీర రామస్య సమీపం గతః మమ ఇమం తీవ్రం శోకవేగం ఏభిః రక్షోభిః పరిభర్త్స్యనం చ బ్రూయాః | తే అధ్వా శివః అస్తు||

ఏతత్త వార్యా నృపరాజసింహ
సీతా వచః ప్రాహ విషాదపూర్వమ్|
ఏతచ్చ బుద్ధ్వా గదితం మయా త్వమ్
శ్రద్దత్స్వ సీతాం కుశలాం సమగ్రామ్||37||

స|| న్పపరాజసింహ ఆర్యా సీతా విషాదపూర్వం ఏతత్ వచః తవ ఆహ| మయా గదితాం తత్ బుధ్వా సీతాం సమగ్రాం కుశలాం శ్రద్ధత్స్వ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తషష్టితమస్సర్గః||

|| Om tat sat||

జైహింద్. 

సుందరకాండ. అథ షట్షష్టితమస్సర్గః||

0 comments

 జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ షట్షష్టితమస్సర్గః||

శ్లో|| ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః|
తం మణిం హృదయే కృత్వా ప్రరురోద సలక్ష్మణః||1||

స|| హనుమతా ఏవం ఉక్తః రామః దశరథాత్మజః స లక్ష్మణః తం మణిం హృదయే కృత్వా ప్రరురోద||

తా|| హనుమంతునిచేత ఈ విధముగా చెప్పబడిన దశరథాత్మజుడైన రాముడు లక్ష్మణునితో కలిసి ఆ మణిని హృదయమునకు హత్తుకొని విలపించెను.

శ్లో|| తం తు దృష్ట్వా మణిశ్రేష్ఠం రాఘవః శోకకర్శితః|
నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్||2||

స|| శోకకర్శితః రాఘవః తం మణిశ్రేష్ఠం దృష్ట్వా అశ్రుపూర్ణాభ్యాం నేత్రాభ్యాం సుగ్రీవం ఇదం అబ్రవీత్||

తా|| ఆ శ్రేష్ఠమైన మణిని చూచి శోకములో మునిగినవాడై నీళ్ళతో నిండిన కళ్ళతో సుగ్రీవునితో ఇట్లు పలికెను.

శ్లో|| యథైవ ధేనుః స్రవతి స్నేహాత్ వత్సస్య వత్సలా|
తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్||3||

స|| యథా వత్సస్య స్నేహాత్ ధేనుః స్రవతి తథిఅవ మమ హృదయం మణిరత్నస్య దర్శనాత్ ||

తా|| 'ఏ విధముగా ధేనువు తన దూడను చూడగానే వాత్సల్యముతో క్షీరమును ద్రవించునో ఆ విధముగా ఈ మణిరత్నమును చూచి నాహృదయము ద్రవించుచున్నది'.

శ్లో|| మణిరత్నమిదం దత్తం వైదేహ్యాః శ్వశురేణ మే|
వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధ్ని శోభతే ||4||

స||మే ఇదం మణిరత్నం మే వైదేహ్యాః శ్వశురేణ దత్తం | వధూకాలే యథాబద్ధం మూర్ధ్ని అధికం శోభతే||

తా||'ఈ మణి రత్నమును విదేహమహరాజు అయిన నా మామగారిచేత ఇవ్వబడినది. వివాహ సమయములో అది తలపై ధరించబడినపుడు అత్యధికముగా శోభించెన'.

శ్లో|| అయం హి జలసంభూతో మణి సజ్జనపూజితః|
యజ్ఞే పరమతుష్టేన దత్తః శక్రేణ ధీమతా||5||

స|| అయం జలసమ్భూతః మణిః సజ్జనపూజితః యజ్ఞే పరమతుష్ఠేన ధీమతా శక్రేణ దత్తః||

తా||'జలమునుంచి ఉద్భవించిన ఈ మణి సజ్జనులచే పూజింపబడినది. ఒక యజ్ఞములో ఆనందభరితుడైన ఇంద్రుని చేత ఇవ్వబడినద'.

శ్లో|| ఇమం దృష్ట్వా మణిశ్రేష్ఠం యథా తాతస్య దర్శనమ్|
అద్యాsస్మ్యవగతః సౌమ్య వైదేహస్య తథా విభోః||6||

స|| సౌమ్య ఆద్య ఇమం మణిశ్రేష్ఠం దృష్ట్వా యథా తాతస్య దర్శనమ్ తథా విభోః వైదేహ్యాః చ అవగతః ||

తా||'ఓ సౌమ్యుడా ! ఇప్పుడు ఈ శ్రేష్ఠమైన మణి ని చూచి తండ్రి గారి దర్శనము ఆలాగే పూజ్యుడైన విదేహమహరాజును చూచినట్లు అనిపించుచున్నద'.

శ్లో|| అయం హి శోభతే తస్యాః ప్రియయా మూర్ధ్ని మే మణిః|
అస్యాద్య దర్శనే నాహం ప్రాప్తాం తాం ఇవ చింతయే||7||

స|| అయం మణిః తస్యాః ప్రియాయాః మూర్ధ్ని హి శోభతే || అస్య ఆద్య దర్శనేన అహం తాం ప్రాప్తాం ఇవ చింతయే ||

తా||'ఈ మణి నాప్రియురాలైన సీత శిరస్సునందే శోభించును. దీనిని ఇప్పుడు చూచి నేను ఆమెను పొందితినా అని అనిపించుచున్నద'.

శ్లో|| కిమహా సీతా వైదేహీ బ్రూహి సౌమ్య పునః పునః|
పిపాసుమివ తోయేన సించంతీ వాక్యవారిణా||8||

స|| సౌమ్య ! పిపాసుమ్ త్ఫ్యేన ఇవ వైదేహి వాక్యవారిణా సించన్తీ | సీతా కిం ఆహ పునః పునః బ్రూహి ||

తా|| 'ఓ సౌమ్యుడా ( హనుమా!) దప్పికగలవానికి నీరులాగ వైదేహి వాక్యములను వినిపించుము. సీత ఏమి అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుము'.

శ్లో|| ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారిసంభవమ్|
మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతం వినా||9||

స|| సౌమిత్రే వైదేహీం ఆగతం వినా యత్ ఇమం వారిసంభవమ్ మణిం పశ్యామి ఇతస్తు దుఃఖతరం కిమ్ ||

తా|| 'ఓ సౌమిత్రీ ! వైదేహి లేకుండా ఈ నీటిలో పుట్టిన మణి ని చూచుటకన్నా దుఃఖము కలిగించునది ఏమి?'

శ్లో|| చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి|
క్షణం సౌమ్య న జీవేయం వినా తా మసితేక్షణా||10||

స|| సౌమ్య యది మాసం ధరిష్యతి వైదేహీ చిరం జీవతి |అసితేక్షణా వినా క్షణం న జివేయం||

తా|| 'ఓ సౌమ్యుడా ! వైదేహి ఒక మాసము జీవించినచో చిరకాలము జీవించును. నల్లని కనులు గల సీత లేకుండా నేను ఒక క్షణము కూడా జీవించలేను'.

శ్లో|| నయ మామపి తం దేశం యత్ర దృష్టా మమప్రియా|
న తిష్ఠేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్య చ||11||

స||యత్ర మమప్రియా దృష్టా తం దేశం మామ్ అపి నయ | ప్రవృత్తిం ఉపలభ్య క్షణం అపి న తిష్ఠేయం ||

తా|| ' ఏక్కడ నా ప్రియురాలు ఉన్నదో ఆ దేశమునకు నన్ను తీసుకొని పొమ్ము. ఆమె పరిస్థితి తెలిసిన తరువాత ఓక క్షణము కూడా నిలువజాలము'.

శ్లో|| కథం సా మమ సుశ్రోణీ భీరు భీరుస్సతీ సదా|
భయావహానాం ఘోరాణాం మధ్యే తిష్ఠతి రక్షసామ్||12||

స|| సా సుశ్రోణీ భీరుభీరుః సతీ భయావహానాం ఘోరాణాం రక్షసాం కథం మధ్యే తిష్ఠతి ... ||

తా|| 'ఆ సుందరాంగీ భయపడునదీ అగు సీత భయంకరులైన ఘోరముగా వుండు రాక్షసులమధ్యలో ఏట్లు ఉండును'.

శ్లో|| శారదః తిమిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుదైః|
ఆవృతం వదనం తస్యా న విరాజతి రాక్షసైః||13||

తా|| 'శరత్కాలచంద్రబింబము లాంటి ఆమె వదనము నీటితో నిండిన మేఘములతో కప్పబడిన చంద్రునివలె, రాక్షసులచేత చుట్టబడి, ప్రకాశించదు'.

శ్లో|| కిమాహా సీతా హనుమంస్తత్త్వతః కథ యాద్య మే|
ఏతేన ఖలు జీవిష్యే భేషజే నాతురో యథా||14||

స|| హనుమాన్ మే అద్య సీతా కిమ్ ఆహ తత్త్వతః కథయ | ఏతేన జీవిష్యే ఖలు యథా భేషజేన ||

తా|| 'ఓ హనుమా ! ఇప్పుడు సీత ఏమి చెప్పినదో యథా తథముగా చెప్పుము. ఆ మాటలతో ఔషధము సేవించినవాని వలె జీవించెదను'.

శ్లో|| మధురా మధురాలాపా కి మాహ మమ భామినీ|
మద్విహీనా వరారోహా హనుమన్ కథయస్వ మే||15||

స|| మథురా మథురాలాపా వరారోహా మత్ విహీనా మమభామినీ కిం ఆహ | కథయస్వ|

తా|| 'మధురమైన మధురముగా మాట్లాడు స్త్రీరత్నము నా వియోగములో నున్న నా భామిని ఏమి చెప్పెను?. చెప్పుము'.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్షష్టితమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఆరవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

జైహింద్.

సుందరకాండ. అథ పంచషష్టితమస్సర్గః||

0 comments

జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ పంచషష్టితమస్సర్గః||

శ్లో|| ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలమ్||1||
యువరాజం పురస్కృత్య సుగ్రీవ మభివాద్య చ|
ప్రవృత్తి మథ సీతాయాః ప్రవక్తుముపచక్రమే||2||

స|| తతః చిత్రకాననం ప్రస్రవణం శైలం గత్వా శిరసా మహాబలం రామం లక్ష్మణం చ ప్రణమ్య యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ సీతాయాః ప్రవృత్తిం ప్రవక్తుం ఉపచక్రమే ||

తా|| అప్పుడు వానరులు చిత్రమైన వనములు కల ప్రస్రవణ పర్వతము చేరి మహాబలురు అగు రామ లక్ష్మణులకు నమస్కరించి యువరాజును ముందు ఉంచుకొని సుగ్రీవునకు అభివాదము చేసి సీత యొక్కప్రవృత్తిని వివరించుటకు సిద్ధము అయ్యిరి.

శ్లో|| రావణాంతః పురే రోధం రాక్షసీభిశ్చ తర్జనమ్|
రామే సమనురాగం చ యశ్చాయం సమయః కృతః||3||
ఏతదాఖ్యాంతి తే సర్వే హరయో రామసన్నిధౌ|

స|| తే సర్వే హరయోః రావణాంతః పురే రోధం రాక్షసీభిః చ తర్జనమ్ రామే సమనురాగం చ యత్ అయం సమయః కృతః రామ సన్నిధౌ ఏతత్ ఆఖ్యాన్తి ||

తా|| ఆ వానరులందరూ రావణాంతఃపురములో నిర్బంధిచబడిన, రాక్షసస్త్రీలచే భయపెట్టబడిన , రామునిపై అనురాగము కల సీత గురించి, కాలపు గడువు దాటిపోయి వున్నవిషయము , తదితర ఆన్ని విషయములు రాముని సన్నిధిలో చెప్పిరి.

శ్లో|| వైదేహీమక్షతాం శ్రుత్వా రామస్తూత్తరమబ్రవీత్||4||
క్వ సీతా వర్తతే దేవీ కథం చ మయి వర్తతే|
ఏతన్మే సర్వ మాఖ్యాతం వైదేహీం ప్రతి వానరాః||5||

స||వైదేహీం అక్షతాం శ్రుత్వా రామస్తు ఉత్తరం అబ్రవీత్|| సీతా క్వ వర్తతే | దేవీ మయి కథం వర్తతే | వైదేహీం ప్రతి ఏతత్ సర్వం వానరాః ఆఖ్యాతం||

తా|| సీత క్షితించలేదని వినిన రాఘవుడు వారిని అడిగెను. "సీత ఎలాగ వున్నది? దేవీ నాగురించి ఏమనుకుంటున్నది ? వానరులారా వైదేహి గురించి ఇదంతా నాకు చెప్పండి" అని.

శ్లో|| రామస్య గదితం శ్రుత్వా హరయో రామసన్నిధౌ|
చోదయంతి హనూమంతం సీతావృత్తాంత కోవిదమ్||6||
శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః|
ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి||7||
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయా దర్శనం యథా|

స|| హరయః రామస్య గదితం శ్రుత్వా సీతావృత్తాంతకోవిదం హనుమంతం రామసన్నిధౌ చోదయన్తి||హనుమాన్ మారుతాత్మజః తేషాం వచనం శ్రుత్వా దేవ్యై సీతాయై తాం దిశాం ప్రతి శిరసా ప్రణమ్య యథా సీతాయాః దర్శనం వాక్యజ్ఞః వాక్యం ఉవాచ||

తా|| రామునిచే చెప్పబడిన మాటలు విని వానరులు సీతావృత్తాంతము క్షుణ్ణముగా ఎరిగిన హనుమంతుని ప్రార్థించిరి. మారుతాత్మజుడైన హనుమంతుడు వారి వచనములను విని సీతాదేవి కి, ఆ దిశలో తిరిగి తలవంచి నమస్కరించి , సీతాదేవిని దర్శించిన విధానము గురించి ఇట్లు చెప్పసాగెను.

శ్లో|| సముద్రం లంఘయిత్వాఽహం శతయోజనమాయతమ్||8||
అగచ్ఛం జానకీం సీతాం మార్గమాణో దిదృక్షయా|
తత్ర లంకేతి నగరీ రావణస్య దురాత్మనః||9||
దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే |

స|| అహం శతయోజనం ఆయతం సముద్రం లంఘయిత్వా జానకీం సీతాం దిదృక్షయా మార్గమాణః ఆగచ్ఛం ||తత్ర సముద్రస్య దక్షిణస్య తీరే లంకా ఇతి రావణస్య నగరీ తత్ర దురాత్మన్ః వసతి||

తా|| "నేను సీతను వెదుకుటకొఱకై నూరు యోజనములు వెడల్పు కల సముద్రమును దాటి వచ్చితిని. అక్కడ ఆ దక్షిణ తీరమున లంక అనబడు రావణుని నగరము కలదు. అక్కడ ఆ దురాత్ముడు నివశించుచుండెను".

శ్లో|| తత్ర దృష్టా మయా సీతా రావణాంతః పురే సతీ||10||
సన్న్యస్య త్వయి జీవంతీ రామా రామమనోరథమ్|
దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః||11||
రాక్షసీభిర్విరూపాభీ రక్షితా ప్రమదావనే|

స|| రామా తత్ర రావణాంతః పురే సతీ త్వయి మనోరథం సన్న్యస్యజీవన్తీ రామ సీతా మయా దృష్టా||ప్రమదావనే విరూపాభిః రాక్షసీభిః రక్షితా ముహుర్ముహుః తర్జ్యమానా (సీతా) మే రాక్షసీ మధ్యే దృష్టా ||

తా|| "ఓ రామా ! అక్కడ రావణాంతఃపురములో వున్న, నీ పై మనస్సు ఉంచుకొని వున్న అన్నిటినీ సన్న్యశించి జీవిస్తున్న, సీతను నేను చూచితిని. ప్రమదావనములో రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న , మాటికీ మాటికీ భయపెట్టబడుచున్న , రాక్షస స్త్రీల మధ్యలో వున్న సీతను చూచితిని".

శ్లో|| దుఃఖమాసాద్యతే దేవీ తథాఽదుఃఖోచితా సతీ||12||
రావణాంతః పురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా|
ఏకవేణీధరా దీనా త్వయి చింతాపరాయణా||13||
అథశ్శయా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే|
రావణాద్వినివృత్తార్థా మర్తవ్య కృతనిశ్చయా||14||
దేవీ కథంచిత్ కాకుత్‍స్థ త్వన్మనా మార్గితా మయా|

స|| తథా దుఃఖోచితా దేవీ దుఃఖం ఆసాద్యతే రావణాంతః పురే రుద్ధా రాక్షసీభిః సతీ (మయా కథంచిత్ మార్గితా)| ఏకవేణీ ధరా త్వయి చిన్తాపరాయనా దీనా అథః శయ్యా హిమాగమే పద్మినీం ఇవ వివర్ణాంగీ (మయా సతీ కథంచిత్ మార్గితా)|| రావణాత్ వినివృత్తార్థా మర్తవ్య కృతనిశ్చయా కాకుత్‍స్థ త్వన్మనాః దేవీ కథంచిత్ మయా మార్గితా||

తా|| ఆ విధముగా దుఃఖములో ఉన్న, దుఃఖము అనుభవించతగని దేవిని రావణాంతః పురములో రాక్షస స్త్రీల మధ్యలో వున్న దేవిని ఎలాగో చూచితిని. ఒకే జడవేసికొని నీగురించే ఆలోచనలో ఉన్న, భూమిమీద పడుకొని ఉన్న, కాంతి విహీన అయి ఉన్న సీతను ఎలాగో చూచితిని. రావణునిపై విముఖీ అయి వున్న , మరణించుటకు నిశ్చయించుకొనిన, కాకుస్ఠునిపై మనసు వుంచుకొని ఉన్న ఆ దేవి ఎలాగో చూచితిని.

శ్లో|| ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తయతానఘా||15||
స మయా నరశార్దూల విశ్వాసముపపాదితా|
తతః సంభాషితా దేవీ సర్వమర్థం చ దర్శితా||16||
రామసుగ్రీవసఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగతా|
నియతస్సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి||17||

స|| అనఘ నరశార్దూల ఇక్ష్వాకువంశ విఖ్యాతిం శనైః కీర్తయతా మయా సా విశ్వాసం ఉపపాదితా||తతః దేవీ సంభాషితా సర్వం అర్థం దర్శితా రామసుగ్రీవ సఖ్యం చ| అస్యాః సముదాచారః నియతః తథా త్వయి భక్తిశ్చ శ్రుత్వా ప్రీతిం ఉపాగతా ||

తా|| ఓ అనఘా ! నరశార్దూలా ! ఇక్ష్వాకు వంశ కీర్తిని నెమ్మదిగా గానము చేసి నాచేత ఆమెకు విశ్వాసము కలిగింపబడినది.అప్పుడు దేవితో సంభాషించి సమస్త విషయములు రామసుగ్రీవుల మైత్రి కూడా తెలియ చేసితిని. ఆమె యొక్క ఆచారములు నిష్ఠ అదే విధముగా నీపై భక్తి విని సంతోషము నెలకొన్నది.

శ్లో|| ఏవం మయా మహాభాగా దృష్టా జనక నందినీ|
ఉగ్రేణ తపసా యుక్తా త్వద్భక్త్యా పురుషర్షభ||18||

స|| పురుషర్షభ ఉగ్రేణ తపసా త్వత్ భక్త్యా యుక్తా మహాభాగా జనకనందినీ మయా ఏవం దృష్టా||

తా|| ఓ పురుషోత్తమా ! నీ పై భక్తితో నిండిన కఠోర తపస్సులో ఉన్న మహాభాగ్యవంతురాలూ జనకుని కుమార్తె అయిన సీత నా చేత చూడబడినది.

శ్లో|| అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తం తవాంతికే|
చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ||19||
విజ్ఞాప్యశ్చ నరవ్యాఘ్రో రామో వాయుసుత త్వయా|
అఖిలేనేహ యద్దృష్టమితి మాం ఆహ జానకీ||20||

స|| మహాప్రాజ్ఞ చిత్రకూటే తవ అన్తికే వాయసం ప్రతి యథా వృత్తం అభిజ్ఞానం మే దత్తం||వాయుసుత నరవ్యాఘ్రః రామః త్వయా ఇహ యత్ దృష్టం అఖిలేన విజ్ఞ్యాప్యః ఇతి జానకీ మామ్ ఆహ||

తా|| "ఓ మహాప్రాజ్ఞ ! చిత్రకూటములో వాయసముపై జరిగిన వృత్తాంతము ఒక గుర్తుగా నీకు చెప్పుటకు నాకు చెప్పినది. జానకీ దేవి నాతో , " ఓ వాయుపుత్రా రామునకు నీవు ఇక్కడ చూచినది అంతా విన్నవించుము " అని చెప్పెను.

శ్లో|| అయం చాస్మై ప్రదాతవ్యో యత్నాత్ సుపరిరక్షితః|
బ్రువతా వచనా న్యేవం సుగ్రీవ స్యోపశృణ్వతః||21||

స|| సుగ్రీవస్య ఉపశ్రుణ్వతః ఏవం వచనాని బ్రువతా| యత్నాత్ సుపరిరక్షితః అయం చ ప్రదాతవ్యః||

తా|| "సుగ్రీవుడు వినునట్లు ఈ వచనములు చెప్పుము. నా చేత రక్షింపపబడిన దీనిని ( ఈ చూడామణిని) ఇవ్వతగును".

శ్లో|| ఏష చూడామణిః శ్రీమాన్ మయా సుపరిరక్షితః|
మనశ్శిలాయాః తిలకమ్ గణ్డపార్శ్వే వివేశితః ||22||
త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి|
ఏష నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారిసంభవః||23||
ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వా మివానఘ|

స|| శ్రీమాన్ ఏషః చూడామణిః మయా సుపరిరక్షితః | తిలకే ప్రణష్ఠే త్వయా మనస్సిలాయాః తిలకః గణ్డపార్శ్వే నివేసితః కిల | తం స్మర్తుం అర్హసి||అనఘ దివ్యః నిర్యాతితః శ్రీమాన్ వారిసంభవః వ్యసనే ఏతం మయా దృష్ట్వా త్వాం ఇవ ప్రహృష్యామి||

తా|| " ఈ చూడామని నా చేత పరిరక్షింపబడెను. నా తిలకము చెరిగిపోయినప్పుడు మణిశిలను అరగదీసి చెక్కిలి మీద రాశిన వాడవు. అది జ్ఞాపకము చేసికొనగలవు. ఓ అనఘా ఈ దివ్యమైన జలనిధిలో జన్మించిన చూడామణిని పంపిస్తున్నాను.నిజానికి దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నదానను"

శ్లో|| జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ||24|
ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగతా|
ఇతి మామబ్రవీత్ సీతా కృశాంగీ ధర్మచారిణీ||25||
రావణాంతః పురే రుద్ధా మృగీ వోత్ఫుల్లలోచనా|

స|| దశరథాత్మజ జీవితం మాసం ధారయిష్యామి | రక్షసాం వశం ఆగతా మాసాత్ ఊర్ధ్వం న జీవేయం ||కృశాంగీ ధర్మచారిణీ రావణాంతః పురే రుద్ధా మృగీవ ఉత్ఫుల్లలోచనా సీతా ఇతి మామ్ అబ్రవీత్||

తా|| "ఓ దశరథాత్మజ ! జీవితము ఇంకా ఒక మాసమే ధరించియుండుదానను. రాక్షసులవశములో నున్న నేను ఒక మాసము దాటి జీవించియుండను". కృశించిపోయి వున్న , ధర్మము పాటిస్తున్న రావణాంతః పురములో బందీగా వున్న, ఆడ లేడి వలె వికసించిన నేత్రములు గల ఆ సీత ఈ విధముగా నాకు చెప్పెను.

శ్లో|| ఏత దేవ మయాఽఽఖ్యాతం సర్వం రాఘవ యద్యథా||26||
సర్వథా సాగరజలేసంతారః ప్రవిధీయతామ్||27||

స|| రాఘవ యత్ యథా ఏతత్ సర్వం ఏవ మయా ఖ్యాతం| సర్వథా సాగరజలే సన్తారః ప్రవిధీయతామ్||

తా|| ఓ రాఘవా ! ఏది ఏవిధముగా జరిగెనో అది అంతా నీకు చెప్పితిని. అన్నివిధములుగా సాగర జలములను దాటు మార్గము మనము చూడవలయును

శ్లో|| తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా
తచ్చాభిజ్ఞానం రాఘవాయప్రదాయ|
దేవ్యా చాఖ్యాతం సర్వమేవానుపూర్వ్యా
ద్వాచా సంపూర్ణం వాయుపుత్త్రః శశంస||28||

స|| వాయుపుత్రః తౌ రాజపుత్త్రౌ జాతాశ్వాసౌ విదిత్వా తత అభిజ్ఞానం ప్రదాయ దేవ్యా అఖ్యాతం సర్వం ఏవ సంపూర్ణం ఆనుపూర్యాత్ వాచా శశంస||

తా|| వాయుపుత్రుడు ఆ రాజపుత్రులిద్దరూ స్వాంతన పొందినారని గ్రహించి అప్పుడు ఆ అనవాలుగా ఇచ్చిన చూడామణిని సమర్పించి, మొదటినుండి జరిగినది అంతయూ క్రమము తప్పకుండా రామునికి తెలిపెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచషష్టితమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఇదవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||

జైహింద్. 

సుందరకాండ. అథ చతుష్షష్టితమస్సర్గః||

0 comments

 జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ చతుష్షష్టితమస్సర్గః||

శ్లో|| సుగ్రీవేణేవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః|
రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాఽభ్యవాదయత్||1||
స ప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ|
వానరైస్సహితైః శూరైః దివమేవోత్పపాత హ||2||

స|| హృష్ఠః సుగ్రీవేణ ఏవం ఉక్తః తు దధిముఖః రాఘవం లక్ష్మణం చ సుగ్రీవం అభ్యవాదయత్||సః మహాబలౌ రాఘవౌ సుగ్రీవం చ ప్రణమ్య శూరైః వానరైః సహితః దివమేవ ఉత్పపాత||

తా|| ఆ విధముగా ఆనంద భరితుడైన సుగ్రీవునిచే చెప్ప బడిన దధిముఖుడు, రాముడు లక్ష్మణుడు అలాగే సుగ్రీవునకు అభివాదము చేసెను. ఆ దధిముఖుడు రామలక్ష్మణులకు సుగ్రీవునకు ప్రణమిల్లి తన సహచరులగు ఇతర వానరులతో కలిసి అకాశములోకి ఎగిరెను.

శ్లో|| స యథైవాఽగతః పూర్వం తథైవ త్వరితం గతః|
నిపత్య గగనాద్భూమౌ తద్వనం ప్రవివేశ హ||3||
స ప్రవిష్టో మధువనం దదర్శ హరియూథపాన్|
విమదాన్ ఉత్థితాన్ సర్వాన్ మేహమానాన్ మధూదకమ్||4||

స||సః పూర్వం యథా ఆగతః తథైవ త్వరితం గతః గగనాత్ భూమౌ నిపత్య తత్ వనం ప్రవివేశ హ|| సః మధువనం ప్రవిష్టః విమదాన్ మధూదకం మేహమానాన్ ఉత్థితాన్ సర్వాన్ హరియూథపాన్ దదర్శ||

తా|| అప్పుడు అతడు పూర్వము ఏవిధముగా వచ్చెనో ఆవిధముగనే త్వరగా వెళ్ళి ఆకాశమునుండి భూమి మీద దిగి ఆ మధువనమును ప్రవేశించెను.అతడు మధువనము ప్రవేశించి మత్తుతొలగి మధూదకము పోగా లేచివున్నవానర గణములను చూచెను.

శ్లో|| స తానుపాగమద్వీరో బద్ద్వా కరపుటాంజలిమ్|
ఉవాచ వచనం శ్ల‍‍క్ష్‍ణ మిదం హృష్టవదంగదమ్||5||
సౌమ్యరోషో న కర్తవ్యో యదేతత్పరివారితం|
అజ్ఞానాద్రక్షిభిః క్రోధాత్ భవంతః ప్రతిషేధితాః||6||

స|| సః ఉపాగమత్ వీరః అంగదం కరపుటాంజలిమ్ బద్ధ్వా ఇదం శ్ల‍క్ష‍ణం వచనం ఉవాచ|సౌమ్య భవన్తః రోషః న కర్తవ్యః | ఏతత్ యత్ పరివారితం రక్షిభిః అజ్ఞానాత్ క్రోధాత్ ప్రతిషేధితాః |

తా|| అతడు తిరిగివచ్చినవాడై వీరుడైన అంగదునకు చేతులు జోడించి నమ్రతతో మృదువైన మాటలతో ఇట్లు పలికెను. "ఓ సౌమ్యుడా నీకు రోషము వలదు. రక్షకులచేత అడ్డగించబడడము ఆజ్ఞానము వలన, క్రోధము వలన జరిగినది".

శ్లో|| యువరాజః త్వమీశశ్చ వనస్యాస్య మహాబలః|
మౌర్ఖాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి||7||
అఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ|
ఇహోపయాతం సర్వేషాం ఏతేషాం వనచారిణామ్||8||
స త్వ దాగమనం శ్రుత్వా సహైభిర్హరియూధపైః|
ప్రహృష్టో నతు రుష్టోఽసౌ వనం శ్రుత్వా ప్రధర్షితమ్||9||
ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వరః|
శీఘ్రం ప్రేషయ సర్వాం తాన్ ఇతి హోవాచ పార్థివః||10||

స|| మహాబలః త్వం యువరాజః అస్య వనస్య ఈశశ్చ | మౌర్ఖాత్ పూర్వం కృతం దోషః భవాన్ క్షంతుం అర్హతి||అనఘా ! మయా గత్వా తవ పితృవ్యస్య సర్వేషాం ఏతేషాం వనచారిణం ఇహ ఉపాయాతం అఖ్యాతమ్ హి ||సః త్వత్ ఆగమనం శ్రుత్వా ప్రహృష్టః | తే పితృవ్యః వానరేశ్వరః సుగ్రీవః అసౌ వనం ప్రధర్షితం శ్రుత్వా న తు రుష్టః|| తాన్ సర్వాం శీఘ్రం ప్రేషయ ఇతి పార్థివం మాం ఉవాచ||

తా|| " ఓ మహాబలుడా నీవు యువరాజువు. ఈ వనమునకు అధిపతివి. మూర్ఖత్వముతో పూర్వము చేసిన దోషమును క్షమించుటకు నీవే తగినవాడవు. ఓ అనఘా ! నేను వెళ్ళి నీ పినతండ్రికి ఈ వానరులందరూ ఇక్కడికి వచ్చితిరని చెప్పితిని. అతడు మీఆగమనము విని సంతోషభరితుడాయెను. నీ పినతండ్రి వానరేశ్వరుడు అగు సుగ్రీవుడు ఈ వనము ధ్వంసము అయినది అని విని కోపగించుకోలెదు. అతడు మీ అందరినీ శీఘ్రముగా అక్కడికి పంపమని ఆ రాజు నాతో చెప్పెను."

శ్లో|| శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్ల‌క్ష‍ణమఙ్గదః|
అబ్రవీత్తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారదః||11||
శంకేశ్రుతోఽయం వృత్తాంతో రామేణ హరియుథపాః|
తత్ క్షణం నేహ న స్థ్సాతుం కృతే కార్యే పరంతపాః||12||

స|| దధిముఖస్య ఇదం శ్లక్షణం వచనం శ్రుత్వా అంగదః వాక్య విశారదః హరిశ్రేష్టః తాన్ అబ్రవీత్ ||పరంతపాః హరియూథపాః అయం వృత్తాంతః రామేణ శ్రుతః | శంకే తత్ కార్యే కృతే ఇహ స్థాతుం నః న క్షమమ్||

తా|| దధిముఖుని ఈ నమ్రతతో పలుకబడిన మాటలను విని, వాక్య విశారదుడైన వానరశేష్ఠుడు అగు అంగదుడు ఇతర వానరులతో ఇట్లు పలికెను." శత్రువులను తపింపచేయువారా !వానర వీరులారా ! ఈ వృత్తాంతము అంతా రామునిచే వినబడెను. ఆ కార్యము చేసి ఇక్కడ వుండిపోవడము తగినది కాదు".

శ్లో|| పీత్వా మధు యథాకామం విశ్రాంతా వనచారిణః|
కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః||13||
సర్వే యథా మాం వక్ష్యంతే సమేత్య హరియూథపాః|
తథాఽస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహమ్||14||
నాజ్ఞాపయితు మీశోఽహం యువరాజోఽస్మి యద్యపి|
అయుక్తం కృతకర్మాణో యూయం ధర్షయితుం మయా||15||

స||వనచారిణః యథాకామం మధు పీత్వా విశ్రాన్తాః కిం శేషం | మే గురు సుగ్రీవః యత్ర తత్ర గమనమ్||సర్వే హరియూథపః సమేత్య మామ్ యథా వక్ష్యన్తి తథా కర్తా అస్మి కర్తవ్యే అహం భవద్భిః పరవాన్||అహం యువరాజః అస్మి | యద్యపి కృతకర్మానః ఆజ్ఞాపయితుం న ఈశః | యుయం మయా ధర్షయితుం అయుక్తం||

తా|| "ఓ వనచరులారా ! కావలిసినట్లు మధువును తాగి విశ్రాంతి తీసు కొనిన మనకి మిగిలినది కార్యము ఏమి? నాగురువు సుగ్రీవుడు ఎక్కడవుండునో అక్కడికి పోయెదము. వానరయోధులందరూ కలిసి మనకర్తవ్యము గురించి నాకు ఏమి చెప్పెదరో నేను ఆవిధముగా చేసెదను. నేను మీ అధీనములో ఉన్నవాడిని. నేను యువరాజునే. కాని కృతకృత్యులైన మిమ్మలను ఆజ్ఞాపించుటకు తగినవాడను కాను. నాచేత మీరు అజ్ఞాపించబడుట యుక్తము కాదు".

శ్లో|| బ్రువతశ్చాంగదస్యైవం శ్రుత్వా వచనమవ్యయమ్|
ప్రహృష్టో మనసో వాక్యమిదమూచుర్వనౌకసః||16||
ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుః సన్ వానరర్షభ|
ఐశ్వర్యమదమత్తో హి సర్వోఽహమితి మన్యతే||17||

స|| వనౌకసః ఏవం బ్రువతః అంగదస్య ఏవం అవ్యయం వచనం శ్రుత్వా , ప్రహృష్ట మనసః వాక్యం ఇదం ఊచుః|| వానరరర్షభ రాజన్ ఏవం కః వక్ష్యతి | ప్రభుః ఇశ్వర్య మదమత్తో హి సర్వః అహం ఇతి మన్యతే |

తా|| ఈ విధముగా చెప్పబడిన అంగదుని అవ్యయమైన మాటలను విని ఆ వానరులందరూ సంతోషపడినవారై ఈ వాక్యములను చెప్పితిరి. " ఓ వానరోత్తమా! రాజా ! ఇటువంటి మాటలు ఎవరు చెప్పెదరు? ప్రభువులు ఇశ్వర్య మదమత్తముతో సర్వము తామే అని భావిస్తారు".

శ్లో|| తవ చేదం సుసదృశం వాక్యం నాన్యస్య కస్యచిత్|
సన్నతిర్హి తవాఖ్యాతి భవిష్యత్ శుభయోగ్యతామ్||18||
సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః|
స యత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః||19||

స|| ఇదం వాక్యం సుసదృశం అన్యస్య కస్యచిత్ న | తవ సన్నతిః భవిష్యత్ శుభ యోగ్యతామ్ ఆఖ్యాతి ||సర్వే వయం అపి ప్రాప్తాః యత్ర హరవీరాణాం అవ్యయః పతిః సుగ్రీవః తత్ర గంతుం కృతక్షణాః ||

తా|| "ఈ వాక్యములు నీకే తగును ,ఇంకెవరూ ఇలా చెప్పలేరు. నీ నమ్రత భవిష్యత్తులో కలుగు శుభయోగమును సూచించున్నవి. మేము అందరము వానరుల అవ్యయమైన అధిపతి సుగ్రీవుడు వున్న చోటుకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాము".

శ్లో|| త్వయా హ్యనుక్తైః హరిభిర్నైవ శక్యం పదాత్పదమ్|
క్వచిత్ గంతుం హరిశ్రేష్ఠ బ్రూమః సత్యమిదం తు తే||20||
ఏవం తు వదతామ్ శేషాం అఙ్గదః ప్రత్యువాచ హ|
బాఢం గచ్చామ ఇత్యుక్తా ఖం ఉత్పేతుర్మహాబలాః||21||

స|| హరిశ్రేష్ఠ త్వయా అనుక్తైః హరిభిః పదాత్ పదం క్వచిత్ గన్తుం న శక్యం | సత్యం ఇదం తే బ్రూమః||తేషామ్ ఇదం వదతాం అంగదః బాడం గచ్ఛామ (ఇతి) ప్రత్యువాచ హ| ఇతి ఉక్త్వా మహాబలాః ఖం ఉత్పేతుః||

తా|| "ఓ వానరోత్తమా నీచేత ఆదేశించ బడకుండా ఈ వానరులకు ఒక్క అడుగుకూడా ముందుకు వేయుటకు శక్యము కాదు. నీకు సత్యముగా చెప్పుచున్నాము". వానరులు ఈవిధముగా పలుకగానే అంగదుడు వెంటనే బయలుదేరుదాము అని వారికి చెప్పెను. ఇలా చెప్పి ఆ మహబలులు ఆకాశములోకి ఎగిరిరి".

శ్లో|| ఉత్పతంతమనూత్పేతుః సర్వే తే హరియూథపాః|
కృత్వాకాశం నిరాకాశం యంత్రోత్ క్షిప్తా ఇవాచలాః||22||
తేఽమ్బరం సహసోత్పత్య వేగవంతః ప్లవఙ్గమాః|
నినదంతో మహానాదం ఘనా వాతేరితా యథా||23||

స||సర్వే తే హరియూథపాః యన్త్రోక్షిప్తాః అచలాః ఇవ ఆకాశం నిరాకాశం కృత్వా ఉత్పతంతం అనూత్పేతుః||వేగవన్తః తే ప్లవంగమః అంబరం ఉత్పత్య వాతేరితా ఘనాః ఇవ మహానాదం నినదన్తః ||

తా|| అప్పుడు ఆ హరియూథపులు యంత్రములోనుంచి విసరబడిన అచలమైన రాళ్లవలె ఆకాశమును కప్పివేస్తూ ఆకాశములోకి లేచిరి. వేగవంతులైన ఆ వానరప్లవంగములు ఆకాశములోకి లేచి నీటితో నిండిన మేఘములవలె మహానాదము చేసిరి.

శ్లో|| అఙ్గదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరాధిపః|
ఉవాచ శోకోపహతం రామం కమలలోచనమ్||24||
సమాశ్వసిహి భద్రం తే దృష్టా దేవీ న సంశయః|
నాగంతు మిహ శక్యం తైః అతీతే సమయే హి నః||25||

స||అఙ్గదః అనుప్రాప్తే వానరాధిపః సుగ్రీవః శోకోపహతం కమలలోచనం ఉవాచ||సమాశ్వసిహి | తే భద్రం | దేవీ దృష్టా న సంశయః | తైః సమయే అతీతే ఇహ నః ఆగన్తుం న శక్యం ||

తా|| అంగదుడు సమీపించు ముందర ఆ వానరాధిపుడు అగు సుగ్రీవుడు శోకములో మునిగియున్న కమలలోచనునితో ఇట్లు పలికెను. దుఃఖమునుంచి తేరుకొనుము. నీకు శుభము అగు గాక. దేవి చూడబడినది. సంశయము లేదు.( అట్లు కానిచో) గడువు దాటిన ఈ సమయములో ( వానరులకు) ఇక్కడికి రావడము అశక్యము"

శ్లో|| న మత్సకాశ మాగచ్ఛేత్ కృత్యే హి వినిపాతితే|
యువరాజో మహాబాహుః ప్లవతాం ప్రవరోఽఙ్గదః||26||
యద్యప్యకృతకృత్యానాం ఈదృశః స్యాదుపక్రమః|
భవేత్ స దీనవదనో భ్రాంత విప్లుతమానసః||27||

స|| యువరాజః మహాబాహుః ప్లవతాం ప్రవరః అంగదః కృత్యే వినిపాతితే మత్సకాసం న ఆగచ్ఛేత్||అకృతకృత్యానాం ఉపక్రమః ఈదృశః యద్యపి స్యాత్ సః దీనవదనః భ్రాన్తవిప్లుతమానసః భవేత్||

తా|| " యువరాజు మహాబాహువులుకలవాడు వానరశ్రేష్ఠుడూ అయిన అంగదుడు కార్యము సాధించకుండా నాముందుకు రాడు. కృతకృత్యులు కానివారు అయినచో , వారు ఈ విధముగా వుండరు. ఆ అంగదుడు దీనవదనముతో భ్రాంత చిత్తుడై వుండును".

శ్లో|| పితృపైతామహం చైతత్ పూర్వకైరభిరక్షితమ్|
న మే మధువనం హన్యాదహృష్టః ప్లవగేశ్వరః||28||
కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసి హి సువ్రత|

స|| ప్లవగేశ్వరః అహృష్టః పితృపైతామహం పూర్వకైః అభిరక్షితం మే మధువనం న హన్యాత్ | కౌసల్యా సుప్రజాః సువ్రత రామ సమాశ్వసిహి||

తా|| " ఆ ప్లవగేశ్వరుడు సంతోషము లేని వాడు అయితే పితృలు పితామహులచే పూర్వము రక్షించ బడిన ఆ మధువనమును ధ్వంసము చేయడు. ఓ కౌసల్యాదేవికి ఆనందము కలిగించు రామా కనుక ఊరడిల్లుము".

శ్లో|| దృష్టా దేవీ న సందేహో న చాన్యేన హనూమతా||29||
న హ్యన్యః కర్మణో హేతుః సాధనేఽస్య హనూమతః|
హనూమతి హి సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమ||30||
వ్యవసాయశ్చ వీర్యం చ సూర్యే తేజ ఇవ ద్రువమ్|
జాంబవాన్యత్ర నేతాస్యాదంగదశ్చ బలేశ్వరః||31||
హనుమాంశ్చాప్యథిష్ఠాతా న తస్య గతిరన్యథా|
మాభూశ్చింతా సమాయుక్తః సంప్రత్యమితవిక్రమః||32||

స|| దేవీ దృష్టా | న సందేహః| న చ అన్యేన | హనుమతా | అస్య కర్మణః సాధనే హేతుః హనూమతః|| మతిసత్తమ హనూమతి సూర్యేః తేజః ఇవ సిద్ధిశ్చ మతిశ్చ వ్యవసాయశ్చ వీర్యం చ ధృవం||యత్ర నేతా జాంబవాన్ స్యాత్ మహాబలః అంగదశ్చ హనుమాంశ్చ అధిష్ఠతా తస్య గతిః అన్యథా ( న భవేత్)||అమితవిక్రమః సంప్రతి చిన్తా సమాయుక్తః మాభూః|

తా|| " దేవి చూడబడినది. అందులో సందేహము లేదు. ఇంకెవరిచేతనో కాదు. హనుమంతునిచేతనే. ఈ పని సాధించుటకు కారణము హనుమంతుడే. ఓ మతిసత్తమా! సూర్యునిలో తేజము వలె హనుమంతునిలో కార్యదక్షత బుద్ధి నిరంతరము ప్రయత్నము చేయగల సామర్థ్యము, పరాక్రమము వెలిసి ఉన్నాయి. ఓ అమితమైన పరాక్రమము కలవాడా చింతా యుక్తుడవు కాకుము."

శ్లో|| తతః కిలకిలాశబ్దం శుశ్రావాసన్నమంబరే|
హనుమత్కర్మ దృప్తానాం నర్దతాం కాననౌకసామ్||33||
కిష్కింధాముపయాతానాం సిద్ధిం కథయతా మివ|

స||తతః హనుమత్కర్మ దృస్తానాం నార్ధతామ్ సిద్ధిం కథయతాం ఇవ కిష్కింధాం ఉపాయాతానాం కాననౌకసాం అంబరే ఆసన్నం కిలకిలాశబ్దం శుశ్రావ||

తా|| అప్పుడు హనుమంతుడు సాధించిన దుస్సాధ్యమైన కార్యమునకు గర్వించి , తమ కార్యసిద్ధిని ప్రకటిస్తున్నారా అన్నట్లు కిష్కింధకు చేరుతున్నవానరుల కిలకిలారావములు ఆకాశములో మారుమోగుతున్న శబ్దము వినవచ్చెను.

శ్లో|| తతః శ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః||34||
అయతాంచితలాంగూలః సోఽభవద్దృష్టమానసః|
అజగ్ముస్తేఽపి హరయో రామదర్శనకాంక్షిణః||35||
అఙ్గదం పురతః కృత్వా హనూమంతం చ వానరమ్|

స|| తతః స కపిసత్తమః కపీనామ్ తం నినాదం శ్రుత్వా అయతాంచిత లాంగూలః హృష్టమానసః అభవత్||తే హరయః కపిః అంగదం వానరం హనూమంతం పురతః కృత్వా రామదర్శనకాంక్షిణః ఆజగ్ముః||

తా|| అప్పుడు ఆ కపిసత్తముడు వానరులయొక్క ఆ నినాదము విని తన తోకను నిటారుగా ఎత్తి సంతోషముతో నిండిన మనస్సు కలవాడయ్యెను. ఆ వానరులు అంగదుని హనుమంతుని ముందర ఉంచుకొని రామదర్శన కాంక్షతో అచటికి చేరిరి.

శ్లో|| తే అఙ్గద ప్రముఖావీరాః ప్రహృష్టాశ్చ ముదాన్వితః||36||
నిపేతుర్హరిరాజస్య సమీపే రాఘవస్య చ|
హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసా తతః||37||
నియతామక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్|

స|| అంగదప్రముఖాః తే వీరాః ప్రహృష్టశ్చ ముదా అన్వితాః హరిరాజస్య రాఘవస్య చ సమీపే నిపేతుః ||తతః మహాబాహుః హనుమాన్ ప్రణమ్య దేవీం నియతాం అక్షతాం రాఘవాయ న్యవేదయత్||

తా|| అంగదప్రముఖులు వీరులు సంతోషముతో వానరాధిపతి కి రాఘవునకు సమీపములో దిగిరి. అప్పుడు మహాబాహువులు కల హనుమంతుడు నమస్కరించి " దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది" అని రాఘవునకు నివేదించెను.

శ్లో|| దృష్టా దేవీతి హనుమద్వదనాత్ అమృతోపమం|
ఆకర్ణ్య వచనం రామో హర్షంఆప సలక్ష్మణః||38||
నిశ్చితార్థః తతః తస్మిన్ సుగ్రీవః పవనాత్మజే||
లక్ష్మణః ప్రీతిమాన్ ప్రీతం బహుమనాదవైక్షత|

స|| సలక్ష్మణః రామః హనుమత్ వదనాత్ అమృతోపపం దృష్టా దేవీ ఇతి వచనం ఆకర్ణ్య హర్షం ఆప||తతః లక్ష్మణః తస్మిన్ పవనాత్మజే నిశ్చితార్థం ప్రీతం సుగ్రీవం బహుమానాత్ అవైక్షత||

తా|| లక్ష్మణునితో కూడిన రాముడు హనుమంతుని వదనమునుండి అమృతము తో సమానమైన "సీతను చూచితిమి " అన్న మాటలను విని ఆనంద భరితులైరి. అప్పుడు లక్ష్మణుడు ఆ పవనాత్మజునిపై నమ్మకము చూపిన సుగ్రీవుని అతి గౌరవముతో చూచెను.

శ్లో|| ప్రీత్యా రమమాణోఽథ రాఘవః పరవీరహ||
బహుమానేన మహతా హనుమంత మవైక్షతా||39||

స|| పరవీరహ రాఘవః రమమాణః ఉపేతః మహతా బహుమానేన హనుమన్తం అవైక్షత||

తా|| అప్పుడు శత్రువీరసంహారకుడైన రాముడు అమితమైన ఆనందములో ఓలలాడితూ అత్యంత ఆదరభావముతో హనుమంతుని సాదరముగా చూచెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుష్షష్టితమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది నాలుగవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||

 

జైహింద్.

సుందరకాండ. అథ త్రిషష్టితమస్సర్గః||

0 comments

జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ త్రిషష్టితమస్సర్గః||

శ్లో|| తతో మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభః|
దృష్ట్వైవో ద్విగ్నహృదయో వాక్తమేత దువాచ హ||1||
ఉత్తిష్టోత్తిష్ఠ కస్మాత్త్వం పాదయోః పతితో మమ|
అభయం తే భవేత్ వీర సర్వ మేవాభిదీయతామ్||2||

స||తతః వానరర్షభః మూర్ధ్నా నిపతితం వానరం దృష్ట్వా ద్విగ్న హృదయః ఇయయ్ వాక్యం ఉవాచ హ||వీర ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ కస్మాత్ మమ పాదయోః త్వం పతితః | తే అభయం భవేత్ | సర్వం ఏవ అభిధీయతామ్||

తా|| అప్పుడు ఆ వానరేంద్రుడు తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన ఆ వానరుని చూచి అదుర్దాగావున్న హృదయముతో ఈ మాటలు పలికెను."ఓ వీరుడా లెమ్ము .లెమ్ము. ఎందుకు నా కాళ్లమీద నీవు పడ్డావు.నీకు అభయము ఇచ్చు చున్నాను. అన్ని విషయములు చెప్పుము." అని.

శ్లో|| స తు విశ్వాసితః తేన సుగ్రీవేణ మహాత్మనా|
ఉత్థాయ సుమహాప్రాజ్ఞో వాక్యం దధిముఖోఽబ్రవీత్||3||

స|| సుమహాప్రాజ్ఞః దధిముఖః తేన సుగ్రీవేణ విశ్వాశితః ఉత్థాయ సః వాక్యః అబ్రవీత్||

తా|| ఆ వివేకముగల దధిముఖుడు ఆ సుగ్రీవునిచేత ఆవిధముగా అభయము ఇవ్వబడి లేచి నిలబడి ఈ వాక్యములు చెప్పెను.

శ్లో|| నైవర్‍క్ష రజసా రాజన్ న త్వయా నాపి వాలినా|
వనం విసృష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైః||4||
ఏభిః ప్రదర్షితాశ్చైవ వానరా వనరక్షిభిః|
మధూన్యచిన్తయత్వేమాన్ భక్షయంతి పిబంతి చ ||5||
శిష్టమత్రాపవిధ్యంతి భక్షయంతి తథాపరే|
నివార్యమాణాస్తే సర్వే భ్రువౌ వై దర్శయంతి హి||6||

స|| రాజన్ ఋక్షరజసా నైవ విశ్రుష్టపూర్వం హి త్వయా న వాలినా అపి న తచ్చ వనం వానరైః భక్షితమ్||ఏభిః వనరక్షిభిః ప్రధర్షితశ్చఏవ ఇమాన్ అచిన్తయిత్వా మధూని భక్ష్యన్తి పిబన్తి చ|| శిష్టం అత్ర అపవిధ్యన్తి | అపరే తథా భక్షయన్తి| తే సర్వే నివార్యమానః భృవః దర్శయన్తి చ||

తా|| ఓ రాజా ! ఋక్షరజసుని చేత గాని అందుకు ముందుగాని, వాలిచేతగాని నీ చేత గానీ అనుమతి ఇవ్వబడని ఆ వనము వానరులచేత తినబడినది. ఈ వనరక్షకులచేత నివారింపబడినప్పటికీ వినకుండా మధుభక్షణము చేసి మధుపానము కూడా చేసిరి. తాగిన పిమ్మట మిగిలినది పారవేస్తున్నారు. ఇతరులు ఇంకా తినుచున్నారు. వారు ఆపబడినప్పుడు కనుబొమలు ఎత్తుచున్నారు.

శ్లో|| ఇమే హి సంరబ్ధతరాః తథా తైః సంప్రధర్షితాః|
వారయంతో వనాత్ తస్మాత్ క్రుద్ధైర్వానరపుంగవైః||7||
తతస్తైర్బహుభిర్వీరైః వానరైర్వానరర్షభః|
సంరక్తనయనైః క్రోధార్ధరయః ప్రవిచాలితాః||8||
పాణిభిర్నిహతాః కేచిత్ కేచిత్ జానుభిరాహతాః |
ప్రకృష్టాశ్చ యథాకామం దేవమార్గం చ దర్శితాః||9||
ఏవ మేతే హతాః శూరాః త్వయి తిష్ఠతి భర్తరి|
కృత్స్నం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే||10||

స|| తథా తస్మాత్ వనాత్ వారయన్తః సంరబ్ధతరాః క్రుద్ధైః తైః వానరపుంగవైః ఇమే సంప్రధర్షితాః ||వానరర్షభ తతః క్రోధాత్ సంరక్తనయనైః వీరైః బహుభిః తైః వానరైః హరయః ప్రవిచాలితః||కేచిత్ పాణిభిః నిహతాః| కేచిత్ జానుభిః ఆహతాః| యథాకామం ప్రకృష్టాః దేవమార్గం దర్శితాః చ||త్వయి భర్తరి తిష్ఠతి ఏతే శూరాః ఏవం హతాః | తైః కృత్స్నం మధువనం చైవ ప్రకామం ప్రభక్ష్యతే||

తా|| "అప్పుడు ఆ వనమునుండి నివారింపబడిన ఆవానరపుంగవులు కోపించినవారై ఈ రక్షకులను ఎదుర్కొనిరి. ఓ వానరేంద్ర అప్పుడు క్రోధముతో రక్తము నిండిన కళ్ళతో వున్న ఆ వీరులు అనేకమందిచేత ఈ రక్షకులు తరిమికొట్టబడిరి. కొందరు చేతితో కొట్టబడిరి. కొందరు మోకాళ్లతో తన్నబడిరి. ఇష్టమువచ్చినట్లు కొట్టబడి వారు ఆకాశమార్గములోకి విసరబడిరి. నీవు రాజు వున్నప్పుడే ఈ శూరులు ఈ విధముగా కొట్టబడిరి. నీ మధువనమును ధ్వంసముచేసి ఇష్టము వచ్చినట్లు భక్షించుచున్నారు".

శ్లో|| ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభమ్|
అపృచ్ఛ తం మహాప్రాజ్ఞో లక్ష్మణః పరవీరహ||11||
కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః|
కం చార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్||12||

స|| ఏవం విజ్ఞాప్యమానం తం వానరర్షభం సుగ్రీవం మహాప్రాజ్ఞః పరవీరహ లక్ష్మణః అపృచ్ఛత్||రాజన్ కిం వనపః అయః వానరః ప్రత్యుపస్థితః | దుఃఖితః కం | అర్థమ్ అభినిర్దిస్య వాక్యం అబ్రవీత్ ||

తా|| ఈ విధముగా విన్నవించబడుచున్న ఆ వానరాధిపుని మహాప్రాజ్ఞుడు శత్రువీర సంహారకుడూ అయిన లక్ష్మణుడు ఇలా అడిగెను. " ఓ రాజా వనపాలకుడు అయిన వానరుడు ఎందుకు ఇక్కడికి వచ్చెను? ఎందుకు దుఃఖములో ఉన్నాడు?.దేనిన్ ఇ గురించి చెప్పుచున్నాడు?

శ్లో|| ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా|
లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్యవిశారదః||13||

స|| మహాత్మనా లక్ష్మణేన ఏవం ఉక్తః సుగ్రీవః వాక్యవిశారదః ఇదం వాక్యం లక్ష్మణం ప్రత్యువాచ||

తా|| మహత్ముడైన లక్ష్మణునిచేత ఈవిధముగా అడగబడి వాక్య విశారదుడైన సుగ్రీవుడు ఇట్టి వాక్యములను పలికెను.

శ్లో|| ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖః కపిః|
అంగదప్రముఖైర్వీరైః భక్షితం మధు వానరైః||14||
విచిత్య దక్షిణామాశాం ఆగతైర్హరిపుంగవైః|
నైషామకృతకృత్యానాం ఈదృశస్స్యాదుపక్రమః||15||
అగతైశ్చ ప్రమథితం యథా మధువనం హి తైః|
ధర్షితం చ వనం కృత్స్నముపయుక్తం చ వానరైః||16||

స|| ఆర్య లక్ష్మణ వీరః దధిముఖః కపిః సంప్రాహ దక్షిణామ్ ఆశాం దిశాం విచిన్త్య ఆగతైః అంగద ప్రముఖైః వీరైః వానరైః మధు భక్షితం || ఆగతైః తైః వానరైః మధువనం యథా ప్రమథితం కృత్స్నం వనం ధర్షితం ఉపయుక్తం చ ఏషాం అకృతకృత్యానాం ఈదృశః ఉపక్రమః న స్యాత్ ||

తా|| ఓ ఆర్యా! లక్ష్మణా! వానరవీరుడు దధిముఖుడు దక్షిణదిశనుంచి వచ్చిన అంగదాదిప్రముఖులైన వానరుల చేత మధువు భక్షించిరి అని చెప్పుచున్నాడు. ఆ వచ్చిన వానరులచేత ఏవిధముగా ఆ వనమును ఉపయోగించినబడినదో, ధ్వంసము చేయబడినదో (విని) అది కృతకృత్యులుకాని వారు ఇటువంటి పని చేయరు అనిపించుచున్నది.

శ్లో|| వనం యదభిపన్నాస్తే సాధితం కర్మవానరైః|
దృష్టా దేవీ న సందేహో న చాన్యేన హనూమతా||17||
న హ్యన్యః సాధనే హేతుః కర్మణోఽస్య హనూమతః|
కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్వానరపుంగవే||18||
వ్యవసాయశ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్టితమ్|

స|| తే యదా వనం అభిపన్నాః వానరైః కర్మ సాధితం | దేవీ దృష్టా | న సందేహః న అన్యేన న హనుమతా||అస్య కర్మనః సాధనే హనూమతః అన్యః హేతుః న హి కార్యసిద్ధిః మతిశ్చైవ వ్యవసాయశ్చ వీర్యం చ శ్రుతం చాపి తస్మిన్ వానరపుంగవే ప్రతిష్ఠితామ్||

తా|| "వారు ఏ విధముగా వనమును చేరుకొనినారో దాని బట్టి ఆ వానరులు పని సాధించినవారే. (వారు) దేవి ని తప్పక చూచితిరి. సందేహములేదు ఇంకెవరిచేతనో కాదు హనుమంతునిచేతనే. ఈ కార్య సిద్ధికి హనుమంతుడిలోనే తగిన కార్య దక్షత బుద్ధి పరాక్రమము శాస్త్రజ్ఞానము అన్నీ ప్రతిష్టించబడినాయి".

శ్లో|| జాంబవాన్యత్ర నేతాస్యాదఙ్గదశ్చ మహాబలః||19||
హనుమాంశ్చాప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా|
అఙ్గదప్రముఖైర్వీరైః హతం మధువనం కిల||20||
వారయంతశ్చ సహితాః తథా జానుభిరాహతాః|
ఏతదర్థమయం ప్రాప్తో వక్తుం మధురవా గిహ||21||
నామ్నా దధిముఖో నామ హరిః ప్రఖ్యాతవిక్రమః|

స|| యత్ర జామ్బవాన్ నేతా స్యాత్ మహాబలః అంగదస్య చ హనుమాంశ్చ అధితిష్ఠతా తస్య గతిః అన్యథా న||అంగదప్రముఖైః వీరైః మధువనం హతం కిల| సహితాః వారయన్తశ్చ తదా జానుభిః ఆహతాః||నామ్నా దధిముఖో నామ ప్రఖ్యాత్ విక్రమః హరిః ఏతత్ అర్థం వక్తుం మధురవాక్ ఇహ ప్రాప్తః||

తా|| "ఎక్కడైతే జాంబవంతుడు నేతగా వుండునో మహాబలుడు అంగదుడు హనుమంతుడుల అధిష్టానము వున్నదో అక్కడ విజయము తథ్యము. అంగదాది ప్రముఖులు వీరులు మధువనమును తప్పక ధ్వంశము చేసి ఉండవచ్చు. నివారించిన వారు కాళ్లతో తన్నబడిరి. దధిముఖుడు అనబడు ప్రఖ్యాతి చెందిన వానరుడు ఈ మధురమైన మాటను చెప్పుటకు ఇక్కడికి వచ్చినవాడు".

శ్లో|| దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్యతత్త్వతః||22||
అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాః|
న చాప్యదృష్ట్వా వైదేహీం విశ్రుతాః పురుషర్షభ||23||
వనం దత్తవరం దివ్యం ధర్షయేయుర్వనౌకసః|

స|| మహాబాహో సౌమిత్రే సీతా తత్త్వతః దృష్టా| పశ్య తథా వానరాః సర్వే అభిగమ్య మధు పిబన్తి||పురుషర్షభ విశ్రుతాః వనౌకసః వైదేహీం అదృష్ట్వా దత్తవరం దివ్యం వనం న ధర్షయేయుః||

తా|| " ఓ మహాబాహో సీత నిజముగా చూడబడినది. చూడుము. ఆ వానరులందరూ వచ్చి మధువు సేవించుచున్నారు. ఓ పురుషులలో వృషభము వంటి వాడా ! విశ్రుతులైన వానరులు వైదేహిని చూడకుండా వరముగా వచ్చిన దివ్యమైన వనమును ధ్వంశము చేయలేరు".

శ్లో|| తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః||24||
శ్రుత్వా కర్ణసుఖాం వాణీం సుగ్రీవ వదనాచ్చ్యుతామ్|
ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః||25||

స|| తతః సహ రాఘవః ధర్మాత్మా లక్ష్మణః ప్రహృష్టః సుగ్రీవవదనాత్ చ్యుతం కర్ణసుఖాం వాణీం శ్రుత్వా ప్రాహృష్యత| రామః లక్ష్మణః మహాబలః చ భృశం ప్రాహృష్యత||

తా|| అప్పుడు రాఘవునితో కూడిన ధర్మాత్ముడు అగు లక్ష్మణుడు సంతోషముతో వున్న సుగ్రీవుని నోటినుంచి వచ్చిన వాక్యములను విని అనందభరితులైరి. రాముడు లక్షమణుడు కూడా అధికముగా ప్రసన్నులైరి.

శ్లో|| శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవస్తు ప్రహృష్య చ |
వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత||26||

స|| సుగ్రీవః దధిముఖస్య ఇదం శ్రుత్వా సంప్రహృష్య చ పునః వనపాలం వాక్యం ప్రత్యభాషత||

తా|| సుగ్రీవుడు దధిముఖుని ఈ వచనములను విని సంతోషముతో మళ్ళీ వనపాలునితో ఈ వాక్యములతో సమాధానమిచ్చెను.

శ్లో|| ప్రీతోఽస్మి సోఽహం యద్భుక్తం వనం తైః కృతకర్మభిః|
మర్షితం మర్షణీయం చ చేష్టితం కృతకర్మణామ్||27||
ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ప్రధానాన్
శాఖామృగాం స్తాన్ మృగరాజ దర్పాన్|
ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం
శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నమ్||28||

స|| కృతకర్మభిః తైః వనం యత్ భుక్తం సః అహం ప్రీతః | కృతకార్యమాణామ్ మర్షణీయం చేష్టితం మర్షితామ్||హనుమత్ప్రధానాన్ మృగరాజదర్పాన్ కృతార్థాన్ తాన్ శాఖామృగాన్ రాఘవాభ్యాం సహ ద్రష్టుం సీతాధిగమేన ప్రయత్నం శ్రోతుం చ ఇచ్ఛామి||

తా|| "కార్యసిద్ధి సాధించినవారిచేత భుజింపబడిన ఆ వనము గురించి (విని) నాకు సంతోషము గా వున్నది. కృత కృత్యులైనవారిచేత చేయబడిన చేయకూడని కార్యము క్షమించబడినది. కృతార్థులైన సింహపరాక్రమము గల హనుమదాది ప్రముఖుల ను వెంటనే చూడాలని , సీతను కనుగొనుటకై చేసిన ప్రయత్నము గురించి వినాలని కోరికగా వున్నది".

శ్లో|| ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ
దృష్ట్వా సిద్దార్థౌ వానరాణాం చ రాజా|
అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా
బాహ్వోరాసన్నాం సోఽతిమాత్రం ననంద||29||

స|| సః వానరాణాం రాజా ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ సిద్ధార్థౌ కుమారౌ దృష్ట్వా సంహృష్టైః అంగైః కర్మసిద్ధిం బాహ్వోః ఆసన్నాం విదిత్వా అతిమాత్రం ననన్ద||

తా|| ఆ వానరులరాజు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై , సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి కర్మసిద్ధి కాబోతున్నదని గ్రహించి అంగములన్నీ సంతోషముతో పులకిరించగా అతదు అతి ఆనందము పొందెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రిషష్టితమస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకి రామయణములో సుందరకాండలో అరువది మూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

జైహింద్. 

సుందరకాండ. అథ ద్విషష్టితమస్సర్గః||

0 comments

జైశ్రీరామ్.

సుందరకాండ.
అథ ద్విషష్టితమస్సర్గః||

శ్లో|| తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః|
అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః||1||
అహమావారయిష్యామి యుష్మాకం పరిపంథినః|

స|| హరిశ్రేష్ఠః వానరర్షభః హనుమాన్ తాన్ ఉవాచ|వానరాః యూయం అవ్యగ్రమనసః మధుసేవత||యుష్మాకం పరిపన్థినః అహం ఆవారయిష్యామి ||

తా|| వానరులలో శ్రేష్ఠుడు వృషభము వంటి వాడు అగు హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికెను. 'ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు.మిమ్ములను ఆపువారిని నేను ఆపెదను'.

శ్లో|| శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోఽఙ్గదః||2||
ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు|
అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా||3||
అకార్యమపి కర్తవ్యం కిమఙ్గ పునరీదృశమ్|

స|| హనుమతః వాక్యం శ్రుత్వా అంగదః ప్రవరః హరీణాం ప్రత్యువాచ| హరయః మధు ప్రసన్నాత్మాపిబంతు||కృతకార్యస్య హనుమతః వాక్యం అకార్యం అపి అవశ్యం కర్తవ్యం | ఈదృశం పునః కిమంగ||

తా|| హనుమంతుని ఈ వాక్యములను విని ప్రవరుడు అంగదుడు వానరులతో ఇట్లు పలికెను. " ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు. కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో చేయతగని కార్యము కూడా చేయతగును. అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు".

శ్లో|| అఙ్గదస్య ముఖాచ్ఛ్రుత్వా వచనం వానరర్షభాః||4||
సాధు సాధ్వితి సంహృష్టా వానరాః ప్రత్యపూజయన్|
పూజయిత్వాఽఙ్గదం సర్వే వానరా వానరర్షభమ్||5||
జగ్ముర్మధువనం యత్ర నదీవేగ ఇవ ద్రుతమ్|

స|| వానరర్షభాః వానరాః అంగదస్య ముఖాత్ వచనం శ్రుత్వా సంహృష్టాః సాధు సాధ్వితి ప్రత్యపూజయన్|| సర్వే వానరాః అంగదం పూజయిత్వా యత్ర మధువనం (తత్ర) జగ్ముః నదీ వేగః ద్రుమమ్ ఇవ ||

తా|| వానర శ్రేష్ఠులు అంగదుని ఈ వచనములను విని సంతోషపడినవారై మంచిది మంచిది అని అంగదుని పూజించిరి. ఆ వానరులందరూ అంగదుని ఆ విధముగా పూజించి, మధువనములోకి నదీ ప్రవాహములో కొట్టుకు పోతున్న వృక్షముల వలె దిగిరి.

శ్లో|| తే ప్రవిష్టా మధువనం పాలానాక్రమ్య వీర్యతః||6||
అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం|
పపుస్సర్వే మధు తదా రసవత్ఫల మాదదుః||7||
ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్|
తాడయంతిస్మ శతశస్సక్తాన్ మధువనే తదా||8||

స|| మైథిలీం దృష్ట్వా శ్రుత్వా అతిసర్గాచ్చ మధువనం ప్రవిష్టాః| పాలాన్ వీర్యతః ఆక్రమ్య తదా మధుః పపుః | రసవత్ ఫలం ఆదదుః||తదా సర్వే సక్తాన్ సమాగతాన్ మధువనే ఉత్పత్య తతః వనపాలాన్ శతశః తాడయంతిస్మ||

తా|| మైథిలిని చూచితిని అన్న మాటవిని అత్యంత సంతోషముతో మధువనము ప్రవేశించిరి. అక్కడి వనపాలకులను తమ బలముతో అధిగమించి మధువును సేవించిరి. రసములుగల ఫలములని తినిరి. అక్కడ వచ్చిన వానరులందరూ ఎగిరి అక్కడి వనపాలకులను అనేక సార్లు కొట్టిరి.

శ్లో|| మధూణి ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్య తే|
పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తథా పరే||9||
కేచిత్పీత్వాఽపవిధ్యంతి మధూని మధుపింగళాః|
మధూచ్ఛిష్టేన కేచిచ్చ జఘ్నురన్యోన్యముత్కటాః||10||
అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః|
అత్యర్థం చ మదగ్లానాః పర్ణాన్యాస్తీర్య శేరతే||11||

స|| తే సర్వే బహుభిః ద్రోణమాత్రాణి మధూని పరిగృహ్య సహితాః పిబన్తి| అపరే నిఘ్నన్తి చ||మధుపింగళాః కేచిత్ మధూని పీత్వా మధూచ్ఛిష్టేన ఉత్కటాః అన్యోన్యం ప్రవిధ్యన్తి జగ్ముః|| అపరే శాఖాం గృహ్య వృక్షమూలే వ్యస్థితాః| అత్యర్థం మదగ్లానాః పర్ణాని ఆస్తీర్య శేరతే||

తా|| వారందరూ అనేకమైన దోసెడలతో మధువును సేవించిరి. కొందరు వారిని వారించిరి కూడా. వానరులు కొందరు మధువును సేవించి ఆ మధువ్హుతో మత్తుపోయి ఒకరినొకరు తోసుకొనుచుండిరి. మరి కొందరు వృక్ష శాఖలను తీసుకొని వృక్షమూలములో విశ్రమించిరి. కొందరు తాగిన మత్తుతో ఆకులను పరచి వాటిపై విశ్రమించిరి.

శ్లో|| ఉన్మత్తభూతాః ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్|
క్షిపంతి చ తదాన్యోఽన్యం స్ఖలంతి చ తథాఽపరే||12||
కేచిత్ క్ష్వేళాం ప్రకుర్వంతి కేచిత్కూజంతి హృష్టవత్|
హరయో మధునా మత్తః కేచిత్ సుప్తా మహీతలే||13||
కృత్వా కేచిత్ దసంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్
కృత్వా కేచిత్ వదంత్యన్యే కేచిత్ బుధ్యంతి చేతరత్||14||

స|| మధుమత్తాః ప్లవగాః ఉన్మత్తభూతాః హృష్టవత్ అన్యోన్యం క్షిపన్తి |అపరే స్ఖలంతి చ||కేచిత్ క్ష్వేళాం ప్రకుర్వన్తి | కేచిత్ హృష్టవత్ కూజన్తి|మధునా మత్తాః కేచిత్ హరయః మహీతలే సుప్తాః||కేచిత్ కృత్వా హసన్తి| అన్యే కేచిత్ ఇతరమ్ కుర్వన్తి| కేచిత్ కృత్వా వదన్తి| కేచిత్ అన్యే ఇతరత్ బుధ్యన్తి||

తా|| మధువుతో మత్తెక్కిన వానరులు ఉన్మత్తులై సంతోషముతో ఒకరినొకరు తోసుకొనుచుండిరి. మరికొందరు మధుమత్తముతో తూలుచుండిరి. కొందరు ఆనందముతో సింహనాదములు చేయుచుండిరి. కొందరు పక్షులవలె కూతలు కూచుచుండిరి. మధువుతో మత్తెక్కిన కొందరు నేలమీద పడుకొని నిద్రలోకి జారుకున్నారు. కొందరు ఏదో చేసి నవ్వుచుండిరి.ఇంకా కొందరు ఇంకేదో పని చేయుచుండిరి. కొందరు ఏదో చేసి చెప్పుచుండిరి. కొందరు ఇంకేదో ఆలోచనలో ఉండిరి.

శ్లో|| యేఽప్యత్ర మధుపాలాస్స్యుః ప్రేష్యా దధిముఖస్య తు|
తేఽపి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధా దిశో గతాః||15||
జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితాః|
అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః||16||

స|| అత్ర దధిముఖస్య ప్రేష్యాః మధుపాలాః యే స్యుః భీమైః వానరైః ప్రతిషిద్ధాః తే అపి దిశః గతాః ||జానుభిః ప్రకృష్టాః దేవమార్గం ప్రదర్శితాః | పరమోద్విగ్నాః దధిముఖం గత్వా వచః అబ్రువన్ ||

తా|| అక్కడ దధిముఖునిచే పంపబడిన మధువన రక్షకులు భీమబలముకల వానరులచేత ప్రతిఘటించబడి వారు అన్ని దిక్కులలో పారి పోయిరి. కాళ్ళతో లాగబడి ఆకాశమార్గములో కి విసరబడిరి. వారు అతి దుఃఖితులై దధిముఖునివద్దకు పోయి ఇట్లు పలికితిరి.

శ్లో|| హనుమతా దత్తవరైర్హతం మధువనం బలాత్|
వయం చ జానుభిః కృష్టా దేవమార్గం చ దర్శితాః||17||
తతో దధిముఖః క్రుద్ధో వనపస్తత్ర వానరః|
హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్||18||

స|| హనుమతా దత్తవరైర్హతం వయం చ మధువనం జానుభిః బలాత్ కృష్టా దేవమార్గం చ దర్శితాః ||తత్ః తత్ర దధిముఖః వానరః కృద్ధః మధువనం హతం (ఇతి) శ్రుత్వా హరీణ్ సాన్త్వయామాస||

తా|| 'హనుమంతునిచేత అనుమతింపబడిన వానరులచేత మేము హతులమైతిమి. మధువనము ధ్వంసమయ్యెను. మాకాళ్ళు పట్టుకొనబడి దేవమార్గము చూపబడిన వారము'. అప్పుడు వానరుడగు దధిముఖుడు మధువనము ధ్వంసమైనట్లు విని ఆ వచ్చిన వానరులను ఓదార్చెను.

శ్లో|| ఇహాగచ్ఛత గచ్ఛామో వానరాన్ బలదర్పితాన్|
బలేన వారయిష్యామో మధు భక్షయతో వయమ్|| 19||
శ్రుత్వా దధిముఖ స్యేదం వచనం వానరర్షభాః|
పునర్వీరా మధువనం తేనైవ సహసా యుయుః||20||
మధ్యే చైషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుమ్|
సమభ్యధావత్ వేగేన తే చ సర్వే ప్లవంగమాః||21||

స||ఇహ ఆగచ్ఛత| గచ్చామః వయం బలదర్పితాన్ మధుభక్షయతః వానరాన్ బలేన వారయిష్యామః||వానరర్షభాః దధిముఖస్య ఇదం వచనం శ్రుత్వా సహసా తేనైవ పునః మధువనం యయుః||ఏషాం మధ్యే తరసా దధిముఖః తరుం ప్రగృహ్య వేగేన సమభ్యధావత్ తే సర్వే ప్లవంగమాః చ||

తా|| "రండు. మనము బలదర్పముతో వీగుతున్న మధుభక్షకులగు వానరులను బలప్రయోగముతో వారించుదము". ఆ దధిముఖుని వచనములను వినిన వానరులు వెంటనే మళ్ళీ మధువనము వెళ్ళితిరి. వీరి మధ్యలో దధిముఖుడు ఒక వృక్షమును పెకలించి తీసుకొని వేగముగా వెళ్ళెను. అతని అనుచరులగు వానరులందరూ అతనిని అనుసరించిరి.

శ్లో|| తే శిలాః పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాః|
గృహీత్వాऽభ్యగమన్ క్రుద్ధా యత్ర తే కపికుంజరాః||22||
తే స్వామివచనం వీరాహృదయే ష్యవసజ్య తత్|
త్వరయా హ్యభ్యధావంత సాలతాల శిలాయుధాః||23||
వృక్షస్థాంచ తలస్థాంచ వానరాన్ బలదర్పితాన్|
అభ్యక్రామం స్తతో వీరాః పాలాస్తత్ర సహస్రశః||24||

స|| తే వానరాః క్రుద్ధాః శిలాః పాదపాంశ్చ పర్వతాంశ్చ గృహీత్వా తే కపికుంజరాః యత్ర తత్ర అభ్యగమన్||వీరాః తే తత్ స్వామివచనం హృదయేషు అవస్జ్య సాలతాలశిలాయుధాః త్వరయా అభ్యధావన్త||తతః వీరాః పాలాః సహస్రశః వృక్షాస్థాంశ్చ తలాస్థాంశ్చబలదర్పితాన్ వానరాన్ అభ్యక్రమన్||

తా|| ఆ వనరక్షకులు కుపితులై రాళ్లను చెట్లనూ తీసుకొని ఆ దక్షిణ దిశనుంచి వచ్చిన కపికుంజరులు ఉన్నచోటికి పోయిరి. వీరులైన వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని అనుసరిస్తూ తాటిచెట్లను శిలలనూ అయుధములు గా పట్టుకొని అనుసరించిరి. ఆ వీరులైన వనపాలకులు చెట్లమీద చెట్లకిందా బలదర్పముతో వీగుచున్న వానరులను ఎదుర్కొనిరి.

శ్లో|| అథ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః|
అభ్యధావంత వేగేన హనుమత్ప్రముఖాః తదా||25||
తం సవృక్షం మహాబాహుం అపతంతం మహాబలమ్|
ఆర్యకం ప్రాహరత్తత్ర బాహుభ్యాం కుపితోఽఙ్గదః||26||
మదాంధశ్చన వేదైన మార్యకోఽయం మమేతి సః|
అథైనం నిష్పిపేషాశు వేగేవత్ వసుధాతలే||27||

స|| అథ హనుమత్ప్రముఖాః వానరపుంగవాః తదా దధిముఖం క్రుద్ధం దృష్ట్వా వేగేన అభ్యధావంత||కుపితః అంగదః సవృక్షం మహాబాహుం మహాబలం ఆపతంతం తం ఆర్యకమ్ తత్ర బాహుభ్యాం ప్రాహరత్||సః మదాంధస్య అయమ్ మమ ఆర్యకః ఇతి ఏనం న వేద | అథ ఏనం వసుధాతలే వేగవత్ ఆశు నిష్పిపేష||

తా|| అప్పుడు క్రోధముతో వచ్చిన దధిముఖుని చూచి హనుమదాది ప్రముఖులు వెంటనే పరుగెత్తుకోని వచ్చిరి. వృక్షముచేత బట్టుకొని వచ్చిన మహాబలుడు అగు దధిముఖుని చూచి అంగదుడు, గౌరవించదగిన వానిని, కోపముతో తన బాహువులతో పట్టుకొనెను. అతడు( అంగదుడు) మదాంధుడై 'ఇతడు తన నా పెద్దవాడు' అని తెలిసికొనలేకపోయాడు. అప్పుడు అయనని ( దధిముఖుని) వేగముగా భూమిమీద పడవేసెను.

శ్లో|| స భగ్న బాహూరుభుజో విహ్వలః శోణితోక్షితః|
ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుంజరః||28||
స సమాశ్వాస సహసా సంక్రుద్ధో రాజమాతులః|
వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్||29||
స కథంచిత్ విముక్తః తైః వానరైర్వానరర్షభః|
ఉవాచైకాంత మాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్ ||30||

స|| భగ్నబాహూరుభుజః శోణితోక్షితః విహ్వలః సః వీరః కపికుంజరః సహసా ముహూర్తం ముమోహ||రాజమాతులః సః సహసా సమాశ్వస్య సంక్రుద్ధః మధుమోహితాన్ వానరాన్ దణ్డేన వారయామాస||తైః వానరైః కథంచిత్ విముక్తః సః వానరర్షభః ఏకాన్తం ఆశ్రిత్య సముపాగతాన్ స్వాన్ భృత్యాన్ ఉవాచ||

తా|| విరిగిన బాహువులు భుజములు ఊరువులు కల రక్తముతో తడిసిన ఆ వీరుడు కపికుంజరుడు క్షణకాలము మూర్ఛపోయెను. రాజుయొక్క మేన మామ అయిన దధిముఖుడు వెంటనే తేరుకొని కోపముతో ఉగ్రుడై దండముతో వానరులను చెదరగొట్టసాగెను. ఆ వానరులనుంచి ఎలాగో బయటపడి ఆ వానర ముఖ్యుడు ఏకాంతప్రదేశములో తన అనుచరులతో ఇట్లు చెప్పెను.

శ్లో|| ఏతే తిష్ఠంతు గచ్ఛామో భర్తానో యత్ర వానరః|
సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్ఠతి||31||
సర్వం చైవాఙ్గదే దోషం శ్రావయిష్యామి పార్థివే|
అమర్షీ వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్||32||
ఇష్టం మధువనం హ్యేతత్ సుగ్రీవస్య మహాత్మనః|
పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదమ్||33||

స||ఏతే తిష్ఠన్తు నః భర్తా వానరః విపులగ్రీవః సుగ్రీవః యత్ర రామేణ సహ తిష్ఠతి (తత్ర) గచ్ఛామః|| అంగదే సర్వం దోషం పార్థివే శ్రావయిష్యామి|వచనం శ్రుత్వా అమర్షివానరాన్ ఘాతయిష్యతి||పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదమ్ ఏతత్ మధువనం మహాత్మనః పార్థివస్య హి||

తా|| 'వాళ్ళను అక్కడే ఉండనిద్దాము. మనము వానర మహరాజు సుగ్రీవుడు రామునితో సహా ఎక్కడవుండునో అచటికి వెళ్ళుదము. అంగదుని అన్ని దోషములు మహరాజునకి వినిపించెదము. ఆ మాటలు విని మహారాజు ఆ వనరులను దండించును. పితృపైతామహుల దివ్యమైన మధువనము దేవతలకు సైతము అందుబాటులో లేని ఆ మధువనము మహాత్ముడైన మహరాజుది'.

శ్లో|| స వానరన్ ఇమాన్ సర్వాన్ మధులుభ్ధాన్ గతాయుషః|
ఘాతయిష్యంతి దండేన సుగ్రీవః ససుహృజ్జనాన్||34||
వధ్యా హ్యేతే దురాత్మనో నృపజ్ఞా పరిభావినః|
అమర్ష ప్రభవో రోషః సఫలో నో భవిష్యతి||35||

స|| సః సుగ్రీవః మధులుబ్ధాన్ గతాయుషః స సుహృత్‍జ్జనాన్ ఇమాన్ సర్వాన్ వానరాన్ ఘాతయిష్యతి ||ఏతే దురాత్మనః నృపజ్ఞాపరిభావినః వధ్యాః హి | అమర్షప్రభవః నః రోషః సఫలః భవిష్యతి||

తా|| ఆ సుగ్రీవుడు మధువుమీద దురాశకలిగిన అయుస్సు మూడిన వానరులు, వారి మిత్రులకు అందరికి దండన విధించును. ఈ దురాత్ములు నృపాజ్ఞని ఉల్లంఘించినవారు వధార్హులే. సహించలేని మన రోషమునకు సఫలము కూరును.

శ్లో|| ఏవముక్త్వా దధిముకో వనపాలాన్ మహాబలః|
జగామ సహసోత్పత్య వనపాలైః సమన్వితః||36||
నిమిషాంతరమాత్రేణ సహి ప్రాప్తో వనాలయః|
సహస్రాంశుసుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః||37||

స|| మహాబలః దధిముఖః వనపాలాన్ ఏవం ఉక్త్వా సహసా వనపాలైః సమన్వితః ఉత్పత్య జగామ||సః వనాలయః సహస్రాంశు సుతః ధీమాన్ సుగ్రీవః వానరః యత్ర (తత్ర) నిమిషాన్తరమాత్రేణ ప్రాప్తః|

తా|| మహబలుడైన దధిముఖుడు వలపాలకులకు ఈ విధముగా చెప్పి వెంటనే వనపాలకులతో కూడి అకాశములోకి ఎగిరి వెళ్ళెను. ఒక నిమిషమాత్రములో ఆ సహస్రకిరణములు గల వాని పుత్రుడు ధీమంతుడు అగు సుగ్రీవుని వద్దకు చేరెను.

శ్లో|| రామం చ లక్ష్మణం చైవ దృష్ట్వా సుగ్రీవ మేవ చ|
సమప్రతిష్ఠాం జగతీం ఆకాశాన్ నిపపాత హ||38||

స|| రామం చ లక్ష్మణం చ ఏవ సుగ్రీవం ఏవ చ దృష్ట్వా ఆకాశాత్ సమప్రతిష్ఠాం జగతీం నిపపాత||

తా|| రాముని లక్ష్మణుని సుగ్రీవులను చూచి ఆకాశములో నుంచి సమతలప్రదేశములో దిగెను.

శ్లో|| సన్నిపత్య మహావీర్యః సర్వైః తైః పరివారితః|
హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః||39||
స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిమ్|
సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్||40||

స|| సర్వైః తైః పాలైః పరివారితః పాలానామ్ పరమేశ్వరః హరిః మహావీర్యః దధిముఖః దీనవదనః శిరసి అంజలిమ్ కృత్వా సన్నిపత్య సుగ్రీవస్య శుభే చరణౌ మూర్ధ్నా ప్రత్యపీడయత్ ||

తా|| అ ఆందరి వనపాలకులతో కలిసి ఆ వనపాలకుల అధిపతి మహాబలవంతుడు అయిన న్దధిముఖుడు దీనవదనము్తో శిరస్సుతో అంజలి ఘటించి సుగ్రీవుని సమీపించి అతని శుభ చరణములపై తన తలను పెట్టెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్విషష్టితమస్సర్గః ||
ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది రెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

జైహింద్.