గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఏప్రిల్ 2025, శుక్రవారం

విజయనగరం కౌముదీ పరిషత్తు పురస్కారమందుకొనిన ప్రముఖ అష్టావధాని నా మిత్రుఁడు డా. కట్టమూరి చంద్రశేఖర్.

 జైశ్రీరామ్.

మాదయగారి మల్లన పాత్రలో డా. పీ.టీ.జీ.వీ. రంగాచార్యులవారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.