గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2025, బుధవారం

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామివారు నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పరీక్షలో అత్యుత్తమ స్థానంలో నిలిచి స్వామివారిద్వారా బంగారు పతకమునందుకొన్న చిరంజీవి అన్నపరెడ్డి అనిరుద్ధ్.

 జైశ్రీరామ్.

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామివారు నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పరీక్షలో అత్యుత్తమ స్థానంలో నిలిచి స్వామివారిద్వారా బంగారు పతకమునందుకొన్న చ్రంజీవి అన్నపరెడ్డి అనిరుద్ధ్.

ఈ చిరంజీవికి ఆ జగన్మాత అన్నివిధాలా అండగా ఉండి హైదవధర్మరక్షకుడిగా వీనిని నడిపించుగాక.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.