గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2025, సోమవారం

నిష్కేవలస్వర, నిష్పంచవర్గ, నిర్బిందు, నిర్గద్య, దశాక్షరీయమైన శౌరి శైశవ లీల.... రచన....పోకూరి కాశీపత్యవధాని.

 

జైశ్రీరామ్.
ఒకే పద్యములో 8 స్తవాలు. టీకలలో వివరింపఁబడ్డాయి.
2. పార్వతీ స్తవము
3. విష్ణు స్తవము.
4. లక్ష్మీ స్తవము.
5. బ్రహ్మ స్తవము.
6. సరస్వతీ స్తవము.
7. వినాయక స్తవము.
8. శ్రీనాథ కవీశ్వర స్తనము.
జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.