గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఫిబ్రవరి 2025, శనివారం

తే. 13 - 02 - 2025న జరిగిన శ్రీ మహాభారత సభాపర్వము. సభావిజ్ఞాన సమీక్ష గ్రంథావిష్కరణము. రచన. శ్రీమాన్ శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు.

 

జైశ్రీరామ్.






శా.  శ్రీమద్వేంకట రాజగోపకవియే చిత్తంబులుప్పొంగగా 
ప్రేమన్ వ్రాసిరి జ్ఞానదీప్తిని సభా విజ్ఞానమున్ పాఠకుల్
క్షేమంబొంద పఠింపనెంచి, మహితుల్ శ్రీవాణి సద్రూపులే
శ్రీమల్లక్ష్మి శుభంబులన్ గొలుపుతన్ చేదోడుగా నిల్చుచున్.🙏🏻
జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.