గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

బహుముఖ ప్రజ్ఞాపూర్ణ నాయకుఁడు ఆంజనేయుఁడుఅనే గ్రంథావిష్కరణ...శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారి సమీక్ష.

 జైశ్రీరామ్.
ఆర్యులాఎఆ! శ్రీ పాలకుర్తి రామమూర్తిగారు రచించిన 
బహుముఖ ప్రజ్ఞాపూర్ణ నాయకుఁడు ఆంజనేయుఁడు అనే గ్రంథావిష్కరణను శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ సహోదరులు చేయుచు ఆ గ్రంథమును చక్కగా సమీక్షించినారు. అది వెనఁగలరు.
గ్రంథ రచయితకు, సమీక్షకులకు అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.