గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2024, ఆదివారం

ఈ రోజు మా గృహమును పావనము చేసిన మహనీయులు.

జై శ్రీరామ్.
శ్రీమతి వేదాల గాయత్రి ఎంతో ఆప్యాయతతో మా యింటికి వచ్చి వారు రచించిన విష్ణు సహస్రనామ పద్యమాలికను, మృహరీశతకం ను అందఁజేసి మాకుటుంబానికి ఎంతో సంతోషం కలిగించారు.
డా. మరింగంటి ఆళ్వారాచార్యులవారు.
శ్రీమాన్ మరింగంటి కులశేఖరాచార్యులవారు

జైహింద్.

Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

బ్రహ్మ శ్రీ చింతా వారికి నమస్కారములు.
పెద్దలు వేదాల గాయత్రి గారు తదితరులు తమ వద్ద కు వచ్చినారంటే చాలా సంతోషించినాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.