గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, అక్టోబర్ 2018, బుధవారం

శరన్నవరాత్రులు సందర్భముగా మొదటి రోజున జరుగుచున్న నేటి అష్టావధానమునకు మీకు మనసారా స్వాగతము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయం. నేటి నుండి శరన్నవరాత్రులు. ఈ సందర్భముగా భక్తులైన మీ అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
 నేడు కొత్తపేట్(నాగోలు) సరస్వతీ దేవాలయములో సాయంత్రం ఆరు గంటలకు జరుగబోవుచున్న అష్టావధానమునకు మీకు మనసారా స్వాగతము పలుకుచున్నారు నిర్వాహకులు. గమనించ మనవి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన పాండితీ స్రష్ట లందరికీ అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.