గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2017, ఆదివారం

ప్రజ - పద్యమ్ ౧౦. కవయిత్రి మంతెన ఝాన్సీ. ప్లాష్టిక్ వినియోగం అనర్థాలు.

 జైశ్రీరామ్.
తే.గీ. మనలఁ బ్లాష్టిక్కు వాడుట మానుడనుచు 
తేనెలొలికెడి కవితలో తేట పరిచి
మేలు కొలిపిరి మంతెన మేలు కోరి.
వినుడు ఝాన్సీ కవిత్వంబు. కనుడు నిజము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.