గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రజ - పద్యమ్ ౧౪. శ్రీ మఠం శివకుమార్.

 జైశ్రీరామ్.
తే.గీ. మఠము శివకుమారుని పద్య పఠనమునను
చదువు చింతన పెరుగును, మదులు వెలుఁగు
జీవనము పండు, సజ్జన సేవనెఱుఁగు,
ముక్తి మార్గము కననౌను, భుక్తియునిడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.