గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2017, సోమవారం

ప్రజ - పద్యమ్ ౨౨. శ్రీ టేకుమళ్ళ వేంకటప్పయ్య.

 జైశ్రీరామ్.
ఆ.వె. టేకుమళ్ళ బాధ మీకును తెలిసెగా?
మార్పు చెందవలెను మదిని యువత.
మార్పు రానినాడు మనుగడ కరువౌను
వేంకటప్పమాట వినఁగవలయు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.