గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఏప్రిల్ 2017, గురువారం

ప్రజ - పద్యమ్ ౩౨. కవయిత్రి మంథా భానుమతి. బీదలకు విద్యావకాశాలు.

 జైశ్రీరామ్.
ఉ. బాలల కష్టముల్ తెలుపు భానుమతీ కవితాప్రభావమున్
బాలకులెల్ల మారుత. ప్రవర్ధన పొందఁగ బాల కార్మికుల్,
చేలను కూలినాలికయి చేరినవారును, పాఠ శాలలన్
మేలగు విద్యలందఁగ సమిష్టిగ చేరుత. వృద్ధి పొందుతన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.