గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2017, శనివారం

శ్రీ కందుల వరప్రసాద్ గారు విరచించిన శంఖ బంధ కందమందము

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ కందుల వరప్రసాద్ గారు విరచించిన శంఖ బంధ కందమందమునకానందించండి.
 నారద సేవిత హరిమరి
కోరితి నగధధరణిని కూరిమి కొరకై.
చేరెద నీదరి ధీరా
పారా! ముర హర వర ధరన్నగ శయనా!
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
చిత్ర, గర్భ పద్యములు వ్రాయునపుడు మిమ్ము మదిని నిల్పి వ్రాయు చుంటిని. ఈ చిత్ర, గర్భ పద్యములు మీ పాదములకు సమర్పించు చుంటిని.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధరనేకలవ్యశిష్యులు
వరకందుల వరప్రసాదు, వరలించించె ననున్.
పరమేశ్వరి! కృపఁ బ్రోవుమ
కరుణాకర చిత్రకృతిఁ బ్రకాశిత శిష్యున్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.