గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2017, గురువారం

సాహితీ పురస్కార కార్యక్రమమునకు అందరికీ ఇదే మా ఆహ్వానము. తే.10-12-2017 ఉదయం గం.10:00లకు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా!తే.10-12-2017 ఉదయం. గం10:00లకు కూకట్ పల్లిలో డా.కోడూరి ప్రభాకరరెడ్డి సాహిత్య పీఠం వారు జరుపుచున్న సాహితీ పురస్కార కార్యక్రమమునకు సహృదయులందరికీ స్వాగతం.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సాహితీ పురస్కార గ్రహీత లందరికీ హృదయ పూర్వక శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.