గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2025, సోమవారం

ప్రముఖ గాత్ర విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు నిన్న రాత్రి శివైక్యం చెందారు.

ఓం నమశ్శివాయ.🙏
ప్రముఖ గాత్ర విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్  గారు నిన్న రాత్రి శివైక్యం చెందారని తెలియచేయుటకు మిక్కిలి చింతిస్తున్నాము. వారి ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను.🙏😢.
ఓం శాంతిః.



 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.