గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2022, ఆదివారం

మువ్వన్నెలజెండా రెపరెపల సాహితీ దీప్తులు. భూమిపుత్ర పతికలో.. రచన.. డా.పీ. రమేష్ నారాయణ్.

 జైశ్రీరామ్.

శ్రీ కే.మురళీమోహన్ గారూ! . మీ అపురూపమయిన కృషి ఫలితంగా వెలువడిన ఉత్తమోత్తమ గ్రంథరాజము గుర్తింపఁనడి ప్రశంసింపఁబడుట ముదావహమండి. సామాజిక స్పృహతో చేసే ఏ కృషికి అయినా తప్పక మహాత్ములగుర్తింపు లభిస్తుండనడానికి ఎదే తార్కాణము. మీకు నా అభినందనలు. పాల్గొని పునీతజన్ములయిన కవులకు నా అభినందనలు. మీకు తోడయిన మీ సహోదరులకు, అచార్యఫణీంద్రులకు, సమీక్ష చక్కగా చేసిన డా. రమేష్ నారాయణ్ గారికి అభినందనపూర్వక నమస్కారములు.🙏
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.