గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2022, శనివారం

నిన్నను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా రవీంద్రభారతిలో పోతనభాగవత పురస్కార సభలోబ్రహ్మశ్రీ నగఫణిశర్మ గారి ఉపన్యాసంలో భాగంగా నా ప్ర స్తా వన

 జైశ్రీరామ్.

బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ మహోదయులకు నాపై ఉన్న అవ్యాజానురాగమునకు 

హృదయపూర్వక 

ధన్యవాద పూర్వక నమస్సులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.