గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2018, మంగళవారం

ఆహ్వానము.

జైశ్రీరామ్.
ఆర్యులారా. 
బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహరామశర్మ గారు రవీంద్ర భారతిలో 27 . 11 . 2018 . , 5.30pm కు చేయుచున్న 
అష్టావధానమునకు స్వాగతము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆహూతులైన పండితు లందరికీ అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.