గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మార్చి 2015, బుధవారం

బ్రహ్మశ్రీ గరికిపాటిరసింహారావు గారి అష్టావధానము.

జైశ్రీరామ్.
ఆర్యులార! బ్రహ్మశ్రీ గరికిపాటిరసింహారావు గారి అష్టావధానమును చూస్తూ వినడి. ఆనందించండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ గరిక పాటివారి అవధానం వినిపించి నందుకు ధన్య వాదములు .వేదిక ముందున్నంత అనుభూతి.ముఖ్యంగా మాకు అందించి నందుకు కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.