గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2010, ఆదివారం

ఉపాధ్యాయ దినోత్సవానికి వారం రోజుల ముందుగానే ఉపాధ్యాయులకు సన్మానం

గురుదేవోభవ అని సెప్టెంబరు ఐదవ తేదీన గురు పూజా మహోత్సవం జరిపి అత్యంత భక్తి భావంతో గురువులను పూజించడం మన సప్రదాయ సంస్కారాలకు తార్కాణం.
వారం రోజుల ముందుగానే ఓ.యూ.లో బీ.యీ.డీ. స్పాట్ వేల్యూషన్ కు హాజరౌతున్న గురుదేవులను అత్యంత శ్రద్ధాసక్తులతో భలే  గొప్ప సత్కారం చేసిన; చేయించిన; మహనీయులందరికీ; వారి సభ్యతా సంస్కారాలకు 
నా జోహార్. జోహార్. జోహార్.
మహానుభావులు ప్రొఫిసర్ కోదండరామ్ గారు ఈ విషయంలో ఎంత అమోఘంగా స్పందిస్తారో మనమంతా వేచి చూడవలసిందే.
జైశ్రీరామ్.
జైహింద్. Print this post

4 comments:

durgeswara చెప్పారు...

చదువుకునే తరానికి సంస్కారాలు కానీ చదువుకొనే తరానికి సంస్కారమేమిటండీ ?

chanukya చెప్పారు...

కే సి ఆర్ : మోడ్రన్ వుస్మాన్ అలీ ఖాన్.
హరీష్ రావ్: మోడ్రన్ ఖాసిం రజ్వీ.
కే సి ఆర్ గూండాలు:మోడ్రన్ రజాకార్లు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును టీ.వీ.లొ చూసాను చాలా బాధని పించింది." చదువు పెరుగుతున్న కొద్దీ సంస్కారం తరిగి పోతోంది." ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ? ఊహాతీతమె

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

రాకాసి కుక్కలు. వీళ్ళని ఉక్కు పాదంతో తొక్కెయ్యాలి. కానీ మన తాత గారికి అంత సీనుందా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.