అజ్ఞానులు - జ్ఞానులు - - - ఇత్తడి - పుత్తడి.
శ్లోll
నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
ఆll
సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు.
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము:-
అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!
మన పూర్వీకులు అపార లోకానుభవం రంగరించి చెప్పిన శ్లోకాలు మనకు లభించిన మేలిమి బంగారాలు.
జైహింద్.
Print this post
దర్శనం నాటకవ్యాసాల రచయిత ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు అభినందన
పంచరత్నములు.
-
జై శ్రీరామ్.
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.
దర్శనం నాటక వ్యాసాల రచయిత
ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు
అభినందన
పంచరత్నములు.
రచన ... చ...
1 వారం క్రితం
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.