అజ్ఞానులు - జ్ఞానులు - - - ఇత్తడి - పుత్తడి.
శ్లోll
నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
ఆll
సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు.
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము:-
అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!
మన పూర్వీకులు అపార లోకానుభవం రంగరించి చెప్పిన శ్లోకాలు మనకు లభించిన మేలిమి బంగారాలు.
జైహింద్.
Print this post
ప్రాచీన భారతదేశంలో 'తటస్థత' ... రచన: కె. ఆర్. ఆర్. శాస్త్రి, M.A.,
B.L.-ఆంగ్ల రచనకు నా అనువాదం
-
ప్రాచీన భారతదేశంలో 'తటస్థత'(త్రివేణి)
రచన: కె. ఆర్. ఆర్. శాస్త్రి, M.A., B.L.-ఆంగ్ల రచనకు నా అనువాదం
(న్యాయవాది, మద్రాసు)
ప్రాచీన కాలం నాటి దేశాలకు "న...
2 రోజుల క్రితం
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.