ఖడ్గబంధ కందములోములో సమస్యా పూరణ.
జ్ఞాన ధన మన! పరాకు న
గా నగ నగునా? సుపూజ్య గైకొమ్మ ర మా!
మా నస వర! కాయతగున్ -
గానగ. నను కావ పండు గది నిజము సుమా!
ధ గా గున్ త య కా రవ స న
జ్ఞా న ! పరాకునగునా? సు పూ జ్య గై కొ మ్మ ర మా!
మ గ నను కావ పండుగది నిజము సు
శంకరయ్య చెప్పారు
చింతా రామకృష్ణారావు గారూ,
మీ ప్రతిభకు నావద్ద కొలపాత్రలు లేవు. దత్తపదిని ఖడ్గబంధంలో ఇమిడ్చి
పూరించిన వారు ఆంధ్రసాహిత్యచరిత్రలో మీరే ప్రథములు. ధన్యోऽస్మి!
మందాకిని గారి పూరణలోని దోషాన్ని చెప్పి చక్కని సూచన లిచ్చినందుకు
ధన్యవాదాలు.
జైహింద్.
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.