జైశ్రీరామ్.
దత్తాత్రేయ / గౌరీభట్ల / మెట్రాంశర్మ / ముత్యంపేట./ పదములతో వీరి కవితా వైభవం వర్ణించండి.
మ. హయవేగంబునర్వుపెట్టు కద *దత్తాత్రేయ* పద్యంబు స
చ్ఛ్రియమున్ గొల్పు కవిత్వ ధార కద *గౌరీభట్ల* వాగ్జాలమే
రయమున్బల్కు వధాన పద్యములు *మెట్రాంశర్మ* సత్కల్ప నీ
త్రయమున్ మించిన ధాటితో నడచు *ముత్యంపేట* పద్యావళుల్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.