గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2024, సోమవారం

పద్యకవితాభిరామ బిరుదుతో భక్తిసాధనం నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణ నా సేవలను గుర్తించి నన్ను సత్కరిస్తున్న సందర్భముగా....(బోయినపల్లి. 01 - 01 - 2024)

 జై శ్రీరామ్.
భక్తిసాధనం నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణసేవలను గుర్తించి పద్యకవితాభిరామ బిరుదుతోసత్కరిస్తున్న సందర్భముగా....
అభిమానంతో ఆదరించి సేవాభాగ్యం నాకు కల్పించి బిరుదుప్రదానం చేసి సత్కరించిన శ్రీ రాధాకృష్ణ గారికి నా ధన్యవాదములు. 
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.