గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2022, సోమవారం

తే. ఫిబ్రవరి 22న ప్రపంచ అవధాన దినోత్సవము..... శ్రీకాకుళంలో గన్నవరంలలితాదిత్యశతావధానవిజయోత్సవసభ||రెవెన్యూశాఖామంత్రి ప్రకటన.

జైశ్రీరామ్.
ప్రస్తుతం ఉన్న అష్టావధాన, శతావధాన, ప్రక్రియలకు రూపకల్పన చేసినవారు శ్రీమాన్‌ మాడభూషి వేంకటాచార్యులు(1835 - 1895)వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు మరియు ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ మరియు తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో ఫిబ్రవరి 22న జన్మించారు. వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ.  మాడభూషి వేంకటేశ్వరరావు గారి జన్మదినమయిన ఫిబ్రవరి యిరవై రెండవ తేదీని ప్రపంచ అవధాన దినంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభిత్వమునకు, మత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.
అవధాన విద్యా వర్ధతామ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.