గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2022, సోమవారం

శతావధాని శ్రీ ఆముదాల మురళి గారి 199వ అష్టావధానం||అవధాన విద్యా వికాస పరిషత్, భాగ్యనగరం

జైశ్రీరామ్.

నిన్న జరిగిన శ్రీ ఆముదాల మురళి అష్టావధానంలోతెలంగాణారాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి మంతి శ్రీదేవిగారు,శ్రీయుతులు మరుమామల సహీదరులు చేసిన సత్కారం. నేను ఛందోభాషణం నిర్వహించాను.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.