గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2026, సోమవారం

అనకాపల్లి జిల్లా చోడవరం వారయిన శ్రీమతి ముత్యం లక్ష్మిగారు(వయసు90)ఇంతవరకు 2216పథకాలి ప్రపంచంలో సాధించారు.

 జైశ్రీరామ్

నాకు మిత్రులయిన కీ.శే. ము త్యం రామ్మూర్తిగారి సహోదరి యీమె. నన్నెంతగానో ఆదరిస్తారు ఇప్పటికీ.
భారతమాత కీర్తిని పెంచే ఇలాంటి వారు నిండు నూరేండ్లూ ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలని కోరుకొంటూ, వారికి నా అభినందనలు తెలియఁజేయుచున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.