గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2019, శనివారం

అష్టావధానానికి స్వాగతమ్

జైశ్రీరామ్.
ఈ రోజు మధ్యాహ్న0 ,3గ0లకు అన్నోజి గూడ గాయత్రి ఆలయం లో మన గౌరీనాధభట్ల మెట్రామశర్మ గారి అష్టావధానం జరుగ నున్నది. సరసులందరికి సాదర స్వాగతం
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆహ్వానితు లందరికీ అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.