గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2017, సోమవారం

ప్రజ - పద్యమ్. ౧. శ్రీ మాచవోలు శ్రీధరరావు పద్యములు.

                     జైశ్రీరామ్.  
ఆర్యులారా! సమాచార ప్రసార సరళిని తన పద్య కవితతో కళ్ళకు కట్టించిన కవి మాచవోలు. మీరూ చూడండి.        
                                       
                                       
క. జాలములో చిక్కెడి పసి
బాలుర రక్షింపఁ గోరి వ్రాసిరి కవి. తత్
శీలము ప్రశంసనీయము.
 పోలను నేఁ బొగడ మాచవోలు సుచరితున్.
జైహింద్.
Print this post

1 comments:

Sreedhara Rao Machavolu చెప్పారు...

గురువర్యులకు కృతఙ్ఞతాపూర్వక వందనములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.