గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, నవంబర్ 2012, బుధవారం

మియాపూర్ హైస్కూల్లో25-11-2012న కవిసమ్మేళనమునకు ఆహ్వానము

జైశ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా! సాహితీ సమితి శేర్లింగంపల్లి శాఖ వారు వివిధ ప్రాంతములనుండి అనేకమంది కవులను ఆహ్వానించి, కవిసమ్మేళనము ఏర్పాటు చేసియున్నారు. సహృదయులందరూ ఈ కార్యక్రమమునకు  అహ్వానితులే.
మియాపూర్ లోగల ఈసేవా కేంద్రము ప్రక్కనే గల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ఈ కార్యక్రమము జరుగుచున్నది. మియాపూర్ చౌరాస్తాకు, ఆల్విన్ చౌరాస్తాకు మధ్యగల ష్టాప్.రోడ్డుకు ఉత్తరంగా ఉన్న సందులో ఈ పాఠశాల కలదు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.