గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2020, శనివారం

శ్లోకమునకు పద్యానువాదము.....భక్తి సాధన

జైశ్రీరామ్.
ఆర్యులారా! భక్తిసాధన పత్రికా నిర్వాహకులు శ్రీ పండరి రాధాకృష్ణ గారు అంతర్జాలంలో నిర్వహించిన అష్టావధాన ప్రల్రియలలో ఒకటైన శ్లోకమునకు తెలుఁగు పద్యానువాదములో అన్కులు అవధానులు తమ రచనా నైపుణిని కనబరిచినారు. అందు నా అనువాదము కూడా కలదు. 
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.