గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2018, బుధవారం

తిరుపతి అన్నమాచార్య కళాపీఠం లోఅష్టావధానం. అవధాని. శతావధాని రాంభట్లపార్వతీశ్వర శర్మగారు..

జైశ్రీరామ్

జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పండితోత్తములు శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అవధానము వీనులవిందుగా రమణీయముగా నున్నది. మనము కుడా భాగస్వాముల మైనంత అనుభూతి కలిగినది. ధన్య వాదములు .శ్రీ చింతావారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.