గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2018, సోమవారం

రవీంద్ర భారతిలో జరిగిన మాఘ కవిత / 116 కవుల కలాల గళాల ఉత్సవము .

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 28 - 01 - 2018 వ తేదీని భాగ్యనగరం రవీంద్ర భారతిలో  మాఘ కవిత / 116 కవుల కలాల గళాల ఉత్సవము జరిగినది. దానిని ఈ క్రింది చలన చిత్రములో చూడనగును.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చలచిత్రము రావడము లేదు. సరిచేయ గలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.