గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2016, మంగళవారం

గుత్తి నారాయణ రెడ్డి స్మారక సాహిత్య పీఠం చీసిన అవధాన, సాహితీ పురస్కార కార్యక్రమముల ఛాయా చిత్రములు.

జైశ్రీరామ్.
సంస్కృతాంధ్ర మహాపండితులు అవధాని మాడుగుల అనిల్ కుమార్.
శతావధాని అంజయ్యకు సత్కృతి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ గుత్తి నారాయణరెడ్డిగారి స్మారక సాహిత్య పీఠం చేసిన అవధాన సాహితీ పురస్కార కార్యక్రమముల చాయా చిత్రములను కన్నుల విందుగా మాకందించినందులకు శ్రీ చింతావారికి ధన్య వాదములు .ప్రముఖులకు పాదాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.