జైశ్రీరామ్
శ్రీ పరాభవ నామ సంవత్సర శారావణ శుద్ధ నవమి, వరలక్ష్మీశుక్రవారం శుభ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.
లక్ష్మీదేవి యనుగ్రహంబు సతమున్ లభ్యంబగున్ మీకు, స
చ్ఛూక్ష్మజ్ఞానము లభ్యమౌత, జననిన్ శోధించి మీ యాత్మలన్
లక్ష్మీ వాసముగా నొనర్చుకొండు తమరే లక్ష్మీ ప్రసాదంబుగా,
లక్ష్మీమాత దయాప్రభావమున మీ లక్ష్యంబు లీడేరుతన్.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.