గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, అక్టోబర్ 2023, ఆదివారం

డా. పీ. టీ. జీ. వీ. రంగాచార్యులవారికి సనాతనం భారతీయం అనే అంశంపై జరిగిన కవి సమ్మేళనంలో జరిగిన సత్కారం.

 

జైశ్రీరామ్.
జైశ్రీరంగనాయకా.
డా. పీ. జీ. టీ. రంగాచార్యులవారికి సనాతనం భారతీయం అనే అంశంపై జరిగిన కవి సమ్మేళనంలో జరిగిన సత్కారం.
ఆచార్యమకోదయులకు అభినందనలు.
జయతు సంస్కృతమ్.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.