గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2019, శనివారం

తుని పట్టణంలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థ కేఆర్జేశర్మ ఆధ్వర్యవంలో నిర్వహించిన వేటూరి నవమ పురస్కార మహోత్సవము

 జైశ్రీరామ్.
ఆర్యులారా! తుని పట్టణంలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థ కేఆర్జేశర్మ ఆధ్వర్యవంలో నిర్వహించిన వేటూరి నవమ పురస్కార మహోత్సవమును తిలకించండి.

నిర్వాహకులకు అభినందనలు.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తుని పట్టణంలో నిర్వహించిన వేటూరి నవమ పురస్కార మహొత్సవము కన్నుల పండువుగా వీనులవిందుగా కట్టి పడేసింది . చాలా చాలా బాగుంది. అందరికీ అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.