గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2015, మంగళవారం

అమ్మలగన్నయమ్మ పద్య వైశిష్యమ్. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.

జైశ్రీరామ్

జైహింద్.
Print this post

3 comments:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సుకవిమిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులకు నమస్సులు! అపరగురుదేవులు శ్రీచాగంటివారి సూక్తి వైశిష్ట్య ప్రకటిత పోతనామాత్య కృత శ్రీమాతృవైభవప్రాశస్త్యాన్నీ...తదుపరి యాంధ్రకవితాపితామహుల కవితాపాండిత్య ప్కటిత రంగస్థల నాటకమునుఁ దిలకింపఁజేసి యలరింపఁజేసినందులకుఁ గడుంగడు మోదమందింపఁజేసినందులకుఁ దమరికి ధన్యవాదములనర్పించుకొనుచున్నాఁడను. స్వీకరింపుఁడు!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ పద్యం శ్రీ చాగంటి వారి గళంలో రోజూ విన్నా వినాలనె ఉంటుంది . బాగుంది మంచి పద్యం ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మధుసూదన్ గారూ! ధన్యవాదములు. రాజేశ్వరక్కా మీకూ ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.