గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మే 2014, గురువారం

శ్రీ వల్లభవఝల వారి పట్టికాబంధ గీతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల వారి పట్టికాబంధ గీతాన్ని అవలోకించండి.
ఆర్యా! కవిగారూ! చాలా సంటోషమండి. అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పాండితీ స్రష్టకు ప్రణామములు .శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.