గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2020, శుక్రవారం

సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య మహోదయుల సప్తతి

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య మహోదయుల సప్తతి సందర్భముగా వీరి  అభిమానులమైన మనందరి తరపున జరిగిన సత్కార కార్యక్రమము తిలకించండి.
ఈ కార్యక్రమమును తన భుజస్కంధములపై వేసుకొని నిర్వహించిన శ్రీ అవుశుల భానుప్రకాశ్ గారిని మనసారా అభినందిస్తున్నాను.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.