గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2020, గురువారం

వర్ణన ఆశువు అను అంశములననేకులయిన అవధానుల పూరణలలో గల వైవిధ్యము గమనింపదగును.

జైశ్రీరామ్.
ఆర్యులారా! బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణ గారు ఎంతటి దైవ భక్తులో అంతటి ఆంధ్రభాషానురక్తులు.తాను ఆలయపూజారిగా జీవితము గడుపుచు, వారికి గల భాషాభిమానముచే కవిసమ్మేళనములు అవధానములు ఆధ్యాద్నికోపన్యాసములు నిష్ణాతులయిన కవిపండితులచే చేయించుచు ఆ కార్యక్రమములను చిత్రీకరించుచు యూట్యూబ్ ద్వారా ఆయా కవులకు గల ప్రఖ్యతిని ద్విగుగుణీకృతము చేయుచున్న మహనీయులు.
వారు ప్రాశ్నికులను, అవధానులను స్వాగతించిరశ్నలను పూరణలను చిత్రీకరించి సమాజముముందుంచినవాటిలో ఈ కార్యక్రమమొకటి. అవధరించి వారికి మీ ప్రశంసలతో ప్రోత్సాహము కలిగించగలరని ఆశించుచున్నాను.
 జైహింద్.
Print this post

2 comments:

Akula shanthi bhushan చెప్పారు...

సర్...

మొ....కు పు బు పొ బొ యతి చెల్లునా సర్..

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చెల్లుతుందమ్మా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.