గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2018, సోమవారం

బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్.

జైశ్రీరామ్.
ఆర్యులారా! పండితోత్తముఁడు, పేరెన్నిక కన్న కవి, గొప్ప పౌరాణికుఁడు, ఘనతఁగన్న హరికథకుఁడు, 
పరమ భాగవతోత్తముఁడైన  నా మిత్రుఁడు 
బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్ సుగుణ రాశిని కొలుచుటకు 
నా మాటలు చాలవు.
 .(తిరుపతో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో)
బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖర్ అష్టావధాని, బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి నడుమ నేను
తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలలో ఉపన్యసించుచున్న బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి
హరికథ చెప్పుతూవిజృంభించిన  బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి భాగవతార్. 
ఘనముగా సత్కృతుఁడగుచున్న బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి భాగవతార్. 
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులను పరిచయం జేసినందులకు ధన్య వాదములు

Unknown చెప్పారు...

ధన్యవాదాలు.చాలా సంతోషం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.