గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2015, ఆదివారం

ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరో మీకు తెలుసా?

జైశ్రీరామ్.
ఆర్యులార! ఎందరో మహానుభావులు తెలుగు భాషా సంసేవనాపునీత చరిత్రులు చరిత్రపుటలలో మనకు కనిపిస్తుంటారు. వారిలో మహా కవి దాసు శ్రీరాములుగారొకరు. 
దాసు శ్రీరాములనుపమతత్వ వేత్త,
మేటి సత్కావ్యకల్పనాధాటిఁ జూపి
తెలుగు భాషకునెనలేని దీప్తిఁ గొలిపె,
తెలుగు జనయిత్రి బిడ్డడుదివ్యుఁడిలను.
వారిని గూర్చిన సూక్ష్మపరిచయం చూడండి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.