గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2014, సోమవారం

పసందైన విందు - క్రమాంక రుచి పొందు.

జైశ్రీరాం. 
ఆర్యులారా! 
శ్రీ రాపాక ఏకాంబరాచారిగారిచ్చిన విందు శ్రీ వేము భీమశంకరం గారికి పసందు. ఎంత పసందో మీరే చూడండి. 
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గౌరవ నీయులైన శ్రీ రాపాక ఏకాంబ రాచారి గారి విందు కేవలం చదివి నంత మాత్రాన మంచి పసందుగా ఉంది ఇంక అక్కడ తిన్నవారి అదృష్టం వర్ణనాతీతం .చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.