గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2013, శనివారం

తే.24-02-2013 న"త్యాగరాయ గాన సభలో" కవి సమ్మేళనం.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తే.24-02-2013న అనగా రేపే
త్యాగరాయ గాన సభలో
ఉదయం. 10. గంటలకు 
కవిసమ్మేళనం జరుగబోతోంది.
సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామ దాసు అధ్యక్షతన నిర్వహిఒంప బడుచున్న
‘తెలుగు సాహిత్య కళా పీఠం’ఆధ్వర్యవములో
ఆహ్వానితులైన కవులచే, కవయిత్రులచే
మాతృభాషా మాధుర్యమును గూర్చిన కవితలు పఠింపబడును.
ఈ సందర్భముగా ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ వెంకన్నను ఘనంగా సత్కతింపనున్నారు.
తెలుగు భాషాభివృద్ధికై ఈ పీఠము చక్కని కృషి చేయుచున్నదనుటకు ఈ కార్యక్రమమే నిదర్శనము.
ఈ కార్యక్రమమునకు
అందరూ ఆహ్వానితులే.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.