గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2017, శనివారం

రసవత్తరంగా సాగిన సందీప్ అష్టావధానము.

జైశ్రీరామ్.
ప్రజాపత్రిక వారపత్రిక తే.31 - 3 - 2017.
  జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధానము నందలి అన్నిపద్యములు కడు రమ్యముగా నున్నవి .తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈరోజుల్లో తాత గారినీ నాయనమ్మనీ గుర్తు చేసుకోవడం ముదావహం .చివరి పద్యం బాహుబలిని బోలిన అప్రస్తుతము అద్భుతము చక్కని కార్యక్రమాన్ని మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.