గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఏప్రిల్ 2015, సోమవారం

అవధాన రాజధాని కార్యక్రమంలో మరికొన్ని చిత్రాలు ౩.

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమంలో మరికొన్ని చిత్రాలు చూడండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బ్రమ్మశ్రీ నాగఫణి శర్మ గారి అవధానములో పాల్గొన గలగడం అదృష్టం . కనీసం ఆచిత్రములను చూడగల భాగ్యంకలిగించి నందులకు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.