గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2013, మంగళవారం

నేటి మేటి పద్యములు. 21.

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు 21.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరు పఠించ వలసిన సాటిలేని మేటి పద్య రత్న శతకమును అందించిన శ్రీ నండూరి వారికి . సహృదయులు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.