గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల వారి ఛత్ర-పరశు బంధ కవితలు.

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ నందన నామ సంవత్సరం మన తెలుగు జాతికి వన్నె తెచ్చినదనే చెప్పాలి.
ఈనందన ముగింపు సందర్భములో మన వల్లభవఝలచ్వారి ఛత్ర-పరశుబంధములు మంచికి నీడనివ్వాలనీ, దిష్ట నాశనము తప్పక చేయాలని సూచించేవిధంగా ఉన్న ఈ దిగువ బంధములను తిలకించగలరు.


శ్రీ వల్లభవఝలవారి కౄషిని ప్రశంసిస్తూ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ వల్లబ వఝుల వారు బహు ముఖ బంధ కవిత్వము నందు శ్లాఘ నీయులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ వల్లబ వఝుల వారు బహు ముఖ బంధ కవిత్వము నందు శ్లాఘ నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.